• Home » Heat Waves

Heat Waves

Sunstroke: హీట్ వేవ్ ఎఫెక్ట్.. 107 డిగ్రీల జ్వరంతో ఓ కార్మికుడు మృతి

Sunstroke: హీట్ వేవ్ ఎఫెక్ట్.. 107 డిగ్రీల జ్వరంతో ఓ కార్మికుడు మృతి

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఉష్ణోగ్రతలు 52 డిగ్రీల సెల్సియస్‌ను దాటేశాయి. ఈ క్రమంలో వేడిగాలుల(Sunstroke) కారణంగా ఢిల్లీలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎండ వేడిమికి ఓ 40 ఏళ్ల కార్మికుడు మృత్యువాత చెందాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Weather Report: రైతాంగానికి గుడ్ న్యూస్.. మరో 5 రోజుల్లో..

Weather Report: రైతాంగానికి గుడ్ న్యూస్.. మరో 5 రోజుల్లో..

Weather Updates: రైతాంగానికి భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని తెలిపింది. రానున్న 5 రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రుతుపవనాల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గడంతోపాటు.. పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలాఉంటే..

Viral Video: మండే ఎండకు ఉడికిన గుడ్డు.. వైరల్ అవుతున్న బీఎస్ఎఫ్ జవాన్ వీడియో

Viral Video: మండే ఎండకు ఉడికిన గుడ్డు.. వైరల్ అవుతున్న బీఎస్ఎఫ్ జవాన్ వీడియో

దేశవ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదువుతున్న క్రమంలో రాజస్థాన్‌లో(Rajasthan) గత వారంలోనే ఏకంగా 12 మంది వడదెబ్బతో మృతి చెందారు. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

National : వడదెబ్బతో మార్చి నుంచి 60 మంది మృతి

National : వడదెబ్బతో మార్చి నుంచి 60 మంది మృతి

యావత్‌ భారతదేశం తీవ్రమైన వేడిగాలులతో ఉడికిపోతోంది. దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా మార్చి 1 నుంచి సుమారు 16,344 వడదెబ్బ కేసులు నమోదు అయ్యాయి

Heat Stroke: భయపెడుతున్న సూర్యుడు.. వడదెబ్బతో 12 మంది మృతి

Heat Stroke: భయపెడుతున్న సూర్యుడు.. వడదెబ్బతో 12 మంది మృతి

దేశ వ్యాప్తంగా భానుడి ఉగ్రరూపం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. చాలా చోట్ల వడదెబ్బకు(Heat Stroke) ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. రాజస్థాన్‌లో(Rajastan) ఈ వారం వడదెబ్బ తగిలి ఏకంగా 12 మంది మృతి చెందినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. రాజస్థాన్‌లో ఇవాళ గరిష్ఠంగా 48.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Heatwave, Heavy rain: ఉత్తరాదిలో అలా.. దక్షిణాదిలో ఇలా..

Heatwave, Heavy rain: ఉత్తరాదిలో అలా.. దక్షిణాదిలో ఇలా..

ఉత్తరాదిలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఎండలు మండిపోతున్నాయి. రాజస్థాన్‌లోని బామ్మర్‌లో బుధవారం 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.

Brain Stroke Causes: ఏసీలో కూర్చుని ఎండలోకి వెళ్తున్నారా.. ఈ వ్యాధులున్నవారికి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం

Brain Stroke Causes: ఏసీలో కూర్చుని ఎండలోకి వెళ్తున్నారా.. ఈ వ్యాధులున్నవారికి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం

వేసవి ప్రారంభమైనప్పటి నుంచి ఆసుపత్రుల్లో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు విపరీతంగా పెరిగాయట. ఈ కేసుల్లో వ్యాధిగ్రస్తులు షుగర్, బీపీలతో బాధపడుతున్నారు. ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడంతోనే బ్రెయిన్ స్ట్రోక్(Brain Stroke) కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు. మధుమేహం, బీపీతో బాధపడుతున్నవారితో సహా, సాధారణ వ్యక్తులెవరూ వేసవికాలంలో ఏసీ గదిలో కూర్చుని ఒక్కసారిగా ఎండలోకి వెళ్లవద్దు.

Hyderabad: అడుగు బయట పెడితే అంతే.. అప్పటి వరకు వడగాల్పులు తప్పవు: ఐఎండీ

Hyderabad: అడుగు బయట పెడితే అంతే.. అప్పటి వరకు వడగాల్పులు తప్పవు: ఐఎండీ

అసలే మే నెల. భానుడి భగభగలు ఏ స్థాయిలో ఉంటాయే తెలిసిందే. మే నెల చివరి వారం వరకు ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తాయి. అయితే కొన్ని రోజుల క్రితం భారత వాతావరణ శాఖ హైదరాబాద్ సహా పలు జిల్లాలకు హీట్ వేవ్ హెచ్చరికలు(Heat Wave Alerts) జారీ చేసింది.

Weather Updates: బాబోయ్ ఎండలు.. ఈ ప్రాంత వాసులు జాగ్రత్త.. ఐఎండీ రెడ్ అలర్ట్..

Weather Updates: బాబోయ్ ఎండలు.. ఈ ప్రాంత వాసులు జాగ్రత్త.. ఐఎండీ రెడ్ అలర్ట్..

IMD Weather Updates: సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల భౌగిళిక పరిస్థితులకు అనుగుణంగా వాతావరణ మార్పులు(Weather Changes) ఉంటాయి. ఒకదేశంలో వర్షాలు(Rains) పడుతుంటే.. మరో దేశంలో ఎండలు(Heat Waves) దంచుతుంటాయి. అయితే, మనం దేశంలో మాత్రం ప్రాంతానికొక విధంగా వాతావరణం..

Heat Wave: మరో మూడురోజులు అధిక ఉష్ణోగ్రతలు.. ఎక్కడెక్కడ అంటే..?

Heat Wave: మరో మూడురోజులు అధిక ఉష్ణోగ్రతలు.. ఎక్కడెక్కడ అంటే..?

ఎండల వేడితో జనం అల్లాడిపోతున్నారు. మే నెలలో మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి