Home » Heat Waves
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఉష్ణోగ్రతలు 52 డిగ్రీల సెల్సియస్ను దాటేశాయి. ఈ క్రమంలో వేడిగాలుల(Sunstroke) కారణంగా ఢిల్లీలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎండ వేడిమికి ఓ 40 ఏళ్ల కార్మికుడు మృత్యువాత చెందాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Weather Updates: రైతాంగానికి భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని తెలిపింది. రానున్న 5 రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రుతుపవనాల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గడంతోపాటు.. పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలాఉంటే..
దేశవ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదువుతున్న క్రమంలో రాజస్థాన్లో(Rajasthan) గత వారంలోనే ఏకంగా 12 మంది వడదెబ్బతో మృతి చెందారు. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
యావత్ భారతదేశం తీవ్రమైన వేడిగాలులతో ఉడికిపోతోంది. దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా మార్చి 1 నుంచి సుమారు 16,344 వడదెబ్బ కేసులు నమోదు అయ్యాయి
దేశ వ్యాప్తంగా భానుడి ఉగ్రరూపం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. చాలా చోట్ల వడదెబ్బకు(Heat Stroke) ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. రాజస్థాన్లో(Rajastan) ఈ వారం వడదెబ్బ తగిలి ఏకంగా 12 మంది మృతి చెందినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. రాజస్థాన్లో ఇవాళ గరిష్ఠంగా 48.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఉత్తరాదిలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఎండలు మండిపోతున్నాయి. రాజస్థాన్లోని బామ్మర్లో బుధవారం 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.
వేసవి ప్రారంభమైనప్పటి నుంచి ఆసుపత్రుల్లో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు విపరీతంగా పెరిగాయట. ఈ కేసుల్లో వ్యాధిగ్రస్తులు షుగర్, బీపీలతో బాధపడుతున్నారు. ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడంతోనే బ్రెయిన్ స్ట్రోక్(Brain Stroke) కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు. మధుమేహం, బీపీతో బాధపడుతున్నవారితో సహా, సాధారణ వ్యక్తులెవరూ వేసవికాలంలో ఏసీ గదిలో కూర్చుని ఒక్కసారిగా ఎండలోకి వెళ్లవద్దు.
అసలే మే నెల. భానుడి భగభగలు ఏ స్థాయిలో ఉంటాయే తెలిసిందే. మే నెల చివరి వారం వరకు ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తాయి. అయితే కొన్ని రోజుల క్రితం భారత వాతావరణ శాఖ హైదరాబాద్ సహా పలు జిల్లాలకు హీట్ వేవ్ హెచ్చరికలు(Heat Wave Alerts) జారీ చేసింది.
IMD Weather Updates: సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల భౌగిళిక పరిస్థితులకు అనుగుణంగా వాతావరణ మార్పులు(Weather Changes) ఉంటాయి. ఒకదేశంలో వర్షాలు(Rains) పడుతుంటే.. మరో దేశంలో ఎండలు(Heat Waves) దంచుతుంటాయి. అయితే, మనం దేశంలో మాత్రం ప్రాంతానికొక విధంగా వాతావరణం..
ఎండల వేడితో జనం అల్లాడిపోతున్నారు. మే నెలలో మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచించింది.