• Home » Heat Waves

Heat Waves

బ్రిటన్‌లో 40 డిగ్రీలకే రోడ్లు ఎందుకు కరుగుతున్నాయి.. భారత్‌లో ఎలా తట్టుకుంటున్నాయి..

బ్రిటన్‌లో 40 డిగ్రీలకే రోడ్లు ఎందుకు కరుగుతున్నాయి.. భారత్‌లో ఎలా తట్టుకుంటున్నాయి..

గత కొద్ది రోజులుగా యూరప్ దేశాలను భానుడు విలవిలలాడిస్తున్నాడు. ఎన్నడూ లేని అధిక ఉష్ణోగ్రతల కారణంగా యూరప్ శీతల దేశాలు భగభగమంటున్నాయి.

నెదర్లాండ్స్‌లో భగ్గుమంటున్న ఎండలు.. ఆరుబయటే ఆమ్లెట్ వేసిన యువకుడు..

నెదర్లాండ్స్‌లో భగ్గుమంటున్న ఎండలు.. ఆరుబయటే ఆమ్లెట్ వేసిన యువకుడు..

ప్రస్తుతం యూరప్‌ను అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. యూరప్ శీతల దేశాలు భానుడి ప్రతాపానికి విలవిలలాడుతున్నాయి.

ఎల్ నినో పంజా.. మరో 4 రోజులు తీవ్ర వడగాల్పులు

ఎల్ నినో పంజా.. మరో 4 రోజులు తీవ్ర వడగాల్పులు

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో వచ్చే నాలుగు రోజుల పాటు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు హీట్‌ వేవ్

తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు హీట్‌ వేవ్

తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, మరోవైపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తీవ్ర ఎండలు, హీట్‌వేవ్ ప్రభావం కొనసాగుతోంది.

ఏపీలో విభిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు.. మరోవైపు భారీ వర్షాలు

ఏపీలో విభిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు.. మరోవైపు భారీ వర్షాలు

ఏపీలో రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వ్యాఖ్యానించారు. ద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమలో వర్షం పడే సూచనలు ఉన్నాయని తెలిపారు.

రుతుపవనాలు ప్రవేశించినా వర్షాలు తక్కువే..:ప్రఖర్ జైన్

రుతుపవనాలు ప్రవేశించినా వర్షాలు తక్కువే..:ప్రఖర్ జైన్

రాయలసీమలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వ్యాఖ్యానించారు. రానున్న 2 నుంచి 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

వడదెబ్బ బాధితుల కోసం కేజీహెచ్‌లో ప్రత్యేక వార్డు: డాక్టర్ వాణి

వడదెబ్బ బాధితుల కోసం కేజీహెచ్‌లో ప్రత్యేక వార్డు: డాక్టర్ వాణి

వడదెబ్బ బాధితుల కోసం విశాఖపట్నం కేజీహెచ్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని కేజీహెచ్ సూపరింటెండెంట్, డాక్డర్ వాణి తెలిపారు. ఈ వార్డులో ఏసీతో పాటు,18 బెడ్స్ ఉంటాయన్నారు.

దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు ఓ కీలక విజ్ఞప్తి చేశారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతోందని పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న భానుడు

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న భానుడు

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గముంటున్నాడు. ఎండతీవ్రతకు ప్రజలు అల్లాడుతున్నారు. అనేక ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచే మాడు పగిలే వేడి కనిపిస్తోంది. దానికి తోడు ఇవాల్టి నుంచి రోహిణి కార్తె మొదలైంది.

తెలంగాణ వ్యాప్తంగా హీట్ వేవ్‌పై హై అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక సూచనలు

తెలంగాణ వ్యాప్తంగా హీట్ వేవ్‌పై హై అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక సూచనలు

రాష్ట్రవ్యాప్తంగా హీట్ వేవ్‌పై హై అలర్ట్ ప్రకటించినట్లు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తీవ్ర ఉష్ణోగ్రతలపై మంత్రి పొంగులేటి సచివాలయంలో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి