Home » Health Secrets
చాలామంది నిద్రలేచిన వెంటనే మెుబైల్ ఫోన్ చూడడం మెుదలుపెడతారు. అర్ధరాత్రి వరకూ ఫోన్ చూస్తూ పడుకుని మళ్లీ లేచిన వెంటనే అదే పని చేస్తారు. పైగా లేచి తీసుకోవడం కష్టం అవుతుందని పక్కలోనే ఫోన్ పెట్టి మరీ పడుకుంటారు.
చలి రోజు రోజుకూ పెరుగుతోంది. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని సూచిస్తున్నారు.
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా.. రేవంత్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ముందెన్నడూ లేని విధంగా ప్రజారోగ్యానికి నిధుల కేటాయింపు, ఆస్పత్రుల్లో నియామకాలపైనా దృష్టి సారించారని ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
శీతాకాలంలో కీళ్ల నొప్పులు తగ్గించుకుని హుషారుగా తిరగాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి. సల్ఫర్, క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తరచూ తినాలి.
సాధారణంగా ఆకుకూరల్లో ఫోలేట్ అధికంగా ఉంటుంది. జీర్ణాశయ సమస్యలను ఇది మరింత పెంచుతుంది. ముఖ్యంగా గర్భిణులు, అలెర్జీ సమస్యలు ఉన్నవారు ఈ కాలంలో ఆకుకూరలు తినకపోవడమే ఉత్తమం.
శీతాకాలంలో ప్రతి ఒక్కరిలోనూ కామన్గా కనిపించే సమస్య చర్మం పొడిబారటం. కాళ్లు, చేతులు సహా దాదాపు చాలా చోట్ల చర్మం మెుత్తం పగిలిపోయి అసహ్యంగా కనిపిస్తుంటుంది. నలుగురిలోకి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా, అవమానకరంగా అనిపిస్తుంటుంది.
తొమ్మిది నెలలు నిండినప్పుడే బిడ్డ పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటాడనే విషయం మనందరికీ తెలిసిందే! కానీ కొందరు పిల్లలు 37 నుంచి 40 వారాల కంటే ముందు పుట్టేస్తూ ఉంటారు.
రోజూ మనం తీసుకునే ఆహారం నుంచి శరీరం గ్లూకోజ్ను గ్రహించి శక్తిగా మారుస్తుంది. ఇందుకు క్లోమగ్రంధి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ సహాయం చేస్తుంది.
ఇటీవల కాలంలో పిల్లలు డిజిటల్ తెరల నుంచి చూపు తిప్పడంలేదు. దీనివల్ల కళ్లపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. ఈ పరిస్థితి సుదీర్ఘ కాలం కొనసాగితే నిద్రలేమి వంటి సమస్యలెన్నో తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు.
ప్రతి ఇంట్లో చపాతీలు చేయగా ఎంతో కొంత చపాతీ పిండి మిగిలిపోతుంది. దీన్ని ఫ్రిజ్ లో నిల్వ చేయడం మామూలే.. కానీ ఇది ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.