Home » Health news
భారతీయ వంటకాల్లో యాలకులకు ఎంతో ప్రత్యేకత ఉంది. యాలకులు రుచి, సువాసనను ఇవ్వడంతో పాటు జీర్ణక్రియనూ మెరుగుపరుస్తాయి.
ఇటీవల దేశంలో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిసారి డాక్టర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు, కొన్ని రకాల పండ్లు తింటే రక్తనాళాల పనితీరు మెరుగుపరిచి గుండెపోటు ప్రమాదాలను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఒకప్పుడు వృద్ధాప్యంలో వ్యక్తులకు కీళ్ల నొప్పులు వచ్చేవి.. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వాళ్లకి కూడా కీళ్ల నొప్పులు కామన్గా మారాయి.
బీట్రూట్ సర్వరోగ నివారిణి అంటారు. ప్రతిరోజూ ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. అద్భుతమైన పోషకాలు లభిస్తాయి.
ఆరోగ్యానికి కూరగాయలు చాలా అవసరం. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి..
సాధారణంగా మన ఒంట్లో ఉండాల్సిన ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉంటే వేడి చేసిందని అంటారు. శరీరంలో వేడి అనేది వేరు వేరు కారణాల వల్ల పెరుతుంటుంది. అయితే..
కొంతమందికి ఎలాంటి కష్టం చేయకున్నా, వేడి లేకున్నా ఎక్కువగా చెమటలు పడుతుంటాయి. చెమటలు పట్టకపోయినా ఇబ్బందే.. కానీ మరీ ఎక్కువగా చెమటలు పట్టినా అది అనుమానించాల్సిన విషయమేనని నిపుణులు చెబుతున్నారు.
చిరుధాన్యాలు మనం నిత్యం ఉపయోగించే ఆహార ధాన్యాలలో చిన్న గింజలు. ఇవి గడ్డి జాతికి చెందినవి. చిరుధాన్యాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఎన్నో అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి.
తేనె అంటే ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా? చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తేనె తినేందుకు ఆసక్తి చూపుతారు. తేనెలో తీయదనమే కాదు.. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన తేనె ఒకటుంది.. అది ఎందుకంత ఖరీదో తెలుసుకుందాం.
టైప్ 2 డయాబెటీస్ ఉన్న వారు కూడా పాలు తాగటం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డయాబెటీస్ సమస్య ఉన్నవారు రాత్రి పూట పాలు తాగటం మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.