Home » Health news
నీరు సమస్తకోటికి ప్రాణాధారమని మనందరికీ తెలుసు. మానవ శరీరం కూడా 70 శాతం నీటితోనే(Drinking Water) నిర్మితమై ఉంటుంది. భూమిపై ఉన్న సమస్త జీవులు జీవించడానికి పూర్తిగా నీటిపైనే ఆధారపడతాయి.
నేటి ఆధునిక కాలంలో ఏ రోగం ఎందుకు వస్తుందో.. ఏ వయసులో వస్తుందో అర్థం కాని పరిస్థితి. జీవనశైలిలో మార్పుల కారణంగా వయసుతో సంబంధం లేకుండా రోగాల బారిన పడుతున్నారు. గతంలో వయసు రీత్యా పలానా జబ్బులు వస్తాయని అంచనావేసేవారు. కాని కాలం మారుతున్న కొద్దీ వచ్చే వ్యాధులకు వయసుతో సంబంధం ఉండటం లేదు.
తరచూ ఇయర్ బడ్స్ వాడితే చెవిలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
పంజాబ్ హిమోగ్లోబిన్-డీ వేరియంట్.. ఇదో రకం రక్తహీనత. జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారి రక్తం లో హిమోగ్లోబిన్ 5 శాతం కన్నా తక్కువగా ఉంటుంది.
ఎవరెస్ట్, ఎండీహెచ్ కంపెనీల మసాలాలు, ఇతర ఉత్పత్తుల్లో హానికర రసాయనాలు లేవని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎ్సఎ్సఏఐ) ప్రకటించింది. వీటి శాంపుల్స్లో ఇథిలీన్ ఆక్సైడ్ (ఈటీవో)గానీ, కాన్సర్ కారక రసాయనాలుగానీ లేవని తెలిపింది.
హెచ్ఐవీ.. హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్! 1980ల నుంచి మానవాళికి సవాలుగా మారిన ఈ మహమ్మారి పని పట్టే టీకాను తయారు చేశామని డ్యూక్ హ్యూమన్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ (అమెరికా) శాస్త్రజ్ఞులు ప్రకటించారు.
ఉప్పు లేనిదే వంటకాలకు రుచి రాదు. అలాగని ఉప్పులోనే రుచిని వెతుక్కుంటే అనారోగ్యాలను కొని తెచ్చుకున్నవాళ్లం అవుతాం
మన శరీరంలో నాడీ వ్యవస్థకు సంబంధించి అంశాలలో పాదాలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి.
చర్మం నిగనిగలాడాలంటే తగినన్ని నీళ్లు తాగాలని పౌష్టికాహార నిపుణులు చెబుతూ ఉంటారు. నీళ్లతో పాటు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తినటం కూడా అవసరమే!
పొట్ట నొప్పి సర్వసాధారణమే! అలాగని నొప్పి తగ్గించే మందులు వాడుకుంటూపోతే అసలు సమస్య తిరిగి సరిదిద్దలేనంతగా ముదిరిపోవచ్చు. క్లోమగ్రంథి సమస్య అలాంటిదే!