Home » HD Deve Gowda
మాజీ జనతాదళ్ పార్టీలతో కలిసి ''జనాతా ఫ్రీడం ఫ్రంట్'' ఏర్పాటు కోసం నాలుగు నెలల క్రితం బీహార్ సీఎం నితీష్ కుమార్ తనను సంప్రదించినట్టు జనతాదళ్ (సెక్యులర్) చీఫ్, మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ తెలిపారు. అయితే అందుకు తాను అంగీకరించలేదని చెప్పారు.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయాన్ని పార్టీ సహచరులందరితోనూ సంప్రదించిన తరువాతే తీసుకున్నట్టు జేడీఎస్ సుప్రీం, మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ చెప్పారు. తమకు ఎలాంటి అధికార దాహం లేదన్నారు. ఈ విషయంలో తాను ప్రధాని మోదీని కలవలేదని చెప్పారు.
మాజీ ప్రధానమంత్రి, జనతాదళ్ సెక్యులర్ వ్యవస్థాపకుడు హెచ్డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ కు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన లోక్సభ ఎన్నికపై అనర్హత వేటు వేసింది. ఎన్నికల సమాచారంలో తప్పుడు అఫిడవిట్ ఇచ్చినందుకు ఆయనపై అనర్హత వేటు వేస్తూ జస్టిస్ కె.నటరాజన్ పార్ట్లీ శుక్రవారం తీర్పు చెప్పారు.
జేడీఎస్ను పలువురు ఎమ్మెల్యేలు త్వరలో వీడబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని దళపతి, మాజీ ప్రధాని
సుదీర్ఘ కాలం హాసన్ లోక్సభ స్థానం నుంచి గెలుపొందుతూ వచ్చిన మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda) మరోసారి అక్కడి
లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో జనతాదళ్ సెక్యులర్ పొత్తు పెట్టుకోనుందనే ఊహాగానాలను జేడీఎస్ సుప్రీం, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ తోసిపుచ్చారు. లోక్సభ ఎన్నికల్లో జేడీఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు.
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 19 స్థానాలు మాత్రమే సాధించి చతికిలపడ్డ జేడీఏలో జవసత్వాలు నింపేందుకు స్వయంగా పార్టీ జాతీయ అధ్య
ఒడిశా ఘోర రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్తో మాజీ ప్రధాన మంత్రి, జనతాదళ్ సెక్యులర్ చీఫ్ హెచ్డీ దేవెగౌడ విభేదించారు. ఇలాంటి సమయంలో విపక్షాల డిమాండ్ తెలివైన పని కాదని అన్నారు.
బెంగళూరు: అప్పటి మైసూరు రాష్ట్రానికి పనిచేసిన సీఎంలను పక్కనబెడితే, కర్ణాటకగా పేరు మార్పు జరిగిన అనంతరం సీఎం పదవిని చేపట్టి వారిలో 8 మంది మాజీ సీఎంలు నేటికీ జీవించి ఉండి ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఒక ప్రత్యేకమైన రికార్డుని కలిగి ఉంది... ఈ మాజీ సీఎంలలో ఇద్దరు మరోసారి సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారం ముగిసింది.