Home » HCA
HCA Scam Investigation: బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు గోల్మాల్పై జగన్మోహన్ రావుతో పాటు నిందితులను సీఐడీ విచారిస్తోంది. శ్రీ చక్ర క్లబ్ ఏర్పాటు , ఫోర్జరీ చేసి ఎన్నిక అయిన విధానంపై సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
Telangana HCA Scam: హెచ్సీఏ అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని ఆరోపిస్తూ సీఐడీకి తెలంగాణ క్రికెట్ అసోషియేషన్ ఫిర్యాదు చేసింది. ఈ ఇద్దరితో పాటు మరికొంత మందిపై కూడా టీసీఏ ఫిర్యాదు చేసింది.
Guruvareddy On HCA scam: ఫేక్ క్లబ్ క్రియేట్ చేయడం, డాక్యుమెంట్లు సృష్టించడం అంతా బయటపడిందని గురువారెడ్డి అన్నారు. ఎలక్షన్ కమిషన్ సంపత్ కుమార్ ఎలా ఇతనిని పోటీ చేయించారని ప్రశ్నించారు. జగన్మోహన్ రావు అనహర్హుడని వ్యాఖ్యలు చేశారు.
HCA Scam ED Enters: హెచ్సీఏపై నమోదు చేసిన కేసు వివరాలు ఇవ్వాలని సీఐడీకి ఈడీ లేఖ రాసింది. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టు, కేసు వివరాలు, వాంగ్మూలాలు ఇవ్వాలని కోరింది.
HCA Scam CID Investigation: హెచ్సీఏ స్కాంలో అరెస్ట్ అయిన ఐదుగురిలో నలుగురు చర్లపల్లి జైలులో ఉండగా.. కవిత చంచల్ గూడ మహిళా జైలులో ఉన్నారు. ఈ ఐదుగురిని కస్టడీలోకి తీసుకుంటే హెచ్సీఏకు సంబంధించిన అవకతవకలు, హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు ఎన్నికపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సీఐడీ అధికారులు భావిస్తున్నారు.
HCA SRH Dispute: నకిలీ పత్రాలతోనే జగన్ మోహన్ రావు క్లబ్ ఏర్పాటు చేసినట్లు సీఐడీ విచారణలో బయటపడింది. గౌలిపుర క్రికెట్ క్లబ్ బీఎన్ అధ్యక్షుడు సి.కృష్ణ యాదవ్ సంతకాన్ని జగన్ మోహన్ రావు ఫోర్జరీ చేశారు.
ఐపీఎల్-2025 టికెట్ల వ్యవహారంలో తప్పు ఎవరిదో విజిలెన్స్ తేల్చేసింది. హెచ్సీఏ అక్రమాలపై చేసిన విచారణకు సంబంధించిన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపించింది.
ఇప్పటికే సన్రైజర్స్తో వివాదంలో మునిగిన హెచ్సీఏ తాజాగా స్టేడియం నార్త్ స్టాండ్ పేరు విషయంలో సమస్య ఎదుర్కొంటోంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలోని నార్త్ స్టాండ్ పేరు వివాదాస్పదంగా మారింది.
CM Revanth Reddy: సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య వైరం నెలకొన్న విషయం తెలిసిందే. ఫ్రీ పాసుల కోసం తమను HCA వేధిస్తోందని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఆరోపించింది. హైదరాబాద్ను వీడి వెళ్లిపోతామని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం తెలిపింది. ఈ విషయంలో HCAపై సీఎం రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో వివాదాలు సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. హెచ్సీఏ పాలనా సిఫార్సులకు సంబంధించి ఎక్కువ మంది మెంబర్లు కుటుంబ సభ్యులేనని సుప్రీంకోర్టు నియమించి జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు బయటపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సిఫార్సును వ్యతిరేకిస్తూ హెచ్సీఏ సభ్యులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.