Home » Haryana
బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడటమే కాంగ్రెస్ అతిపెద్ద లక్ష్యమని. ఇవాళ పరిస్థితి ఎంతవరకూ వచ్చిందంటే గణపతిని సైతం కటకాల వెనక్కి నెట్టే పరిస్థితి కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో చోటుచేసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు.
హర్యానా ప్రజల ఉత్సాహాన్ని చూస్తే బీజేపీని తిరిగి గెలిపించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్టు చెప్పగలనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కురుక్షేత్రలో జరిగిన ర్యాలీలో శనివారంనాడు ఆయన పాల్గొని ప్రసంగించారు.
అధినేత కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల హరియాణా ఎన్నికల్లో తమ పార్టీకి మేలు చేస్తుందని ఆప్ శ్రేణులు భావిస్తున్నాయి. ఢిల్లీ పొరుగునే ఉండే ఈ రాష్ట్రంలో అక్టోబరు 5న పోలింగ్ జరగనుంది.
బీజేపీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చిన కాంబోజ్కు ఓబీసీ కమ్యూనిటీలో మంచి పేరుంది. ఆయన కాంగ్రెస్లో చేరడం హర్యానా బీజేపీకి గట్టి సవాల్ కావచ్చని అంచనా వేస్తున్నారు.
రాజకీయాల్లోకి రావడం అదృష్టంగా భావిస్తున్నానని, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి తాను పాటుపడతానని వినేశ్ ఫోగట్ తెలిపారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మరోసారి అధికారాన్ని అందుకొనేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులోభాగంగా అభ్యర్థుల ఎంపికలో ఆచి తూచీ వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో వివిధ అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసి.. వారిని సైతం బరిలో నిలుపుతుంది.
ఆమ్ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకుందని ప్రచారం జరిగింది. రెండు పార్టీలు కలిసిపోటీ చేయాలని నిర్ణయించాయి. దీంతో ఇండియా కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందనే అంచనాలు మరింత పెరిగాయి. కానీ నామినేషన్ల స్వీకరణ గడువు దగ్గరపడుతున్న కొద్ది హర్యానా రాజకీయాలు..
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె్సతో పొత్తు చర్చలు విఫలం కావడంతో ఒంటరిగా బరిలోకి దిగాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది.
వచ్చే నెలలో హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టత ఇచ్చింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పొట్టుకోవడం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలుపుతామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది.
గత కొంతకాలంగా కొనసాగుతున్న రెజ్లర్ల ఆందోళన ఈ ఎన్నికలపై ఎంత ప్రభావం చూపిస్తుందనేది కీలకంగా మారింది. రెజ్లర్ల ఆందోళనలో కీలక పాత్ర పోషించిన మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ కాంగ్రెస్లో చేరింది. ఆమె ఈ ఎన్నికల్లో జులనా శాసనసభ స్థానం నుంచి..