Home » Haryana
భూములకు ఉద్యోగాల కుంభకోణంలో ఢిల్లీ కోర్టు ముందు లాలూ ప్రసాద్ సోమవారంనాడు హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం ఆయన పాట్నా నుంచి ఢిల్లీకి విమానంలో బయలుదేరడానికి ముందు మీడియాతో మాట్లాడారు.
హర్యానా, జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు ముగియడంతో పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. హర్యానాలో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలుస్తుందని ఎక్కువ సంస్థలు అంచనా వేయగా.. జమ్మూ కశ్మీర్లో బీజేపీ, కాంగ్రెస్-ఎన్సీ కూటమి పోటాపోటీగా సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశాయి.
Jammu and Kashmir Assembly Elections Exit Polls 2024: ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. పదేళ్ల తరువాత జమ్మూ కశ్మీర్లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ విజయ సాధిస్తుందనే అంచనాలను ప్రకటించేశాయ్.. ప్రజలు ఏ పార్టీకి జై కొట్టారు.. ఏ పార్టీ అత్యధిక సీట్లు సాధించనుంది.. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.. వంటి పూర్తి వివరాలను ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ రిపోర్ట్లో ప్రకటించేసింది..
హర్యానా అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో సహా పలు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం, హోరాహోరీ ప్రచారానంతరం ప్రశాంతంగా పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్ సర్వేలు, మరో మూడు రోజుల్లో వెలువడే ఎన్నికల ఫలితాలపై తాజాగా ఉత్కంఠ నెలకొంది.
Haryana Exit Polls 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్ సర్వేలు విడుదలయ్యాయి. హర్యానాలో ఏ పార్టీ గెలువబోతోంది.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే కీలక వివరాలను సర్వే సంస్థలు వెల్లడించాయి. ఆ వివరాల కోసం ఈ కథనం చదవాల్సిందే..
హరియాణా అసెంబ్లీ ఎన్నికల(Haryana Assembly Elections 2024) పోలింగ్ ప్రారంభమైంది. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.
కొందరు నాయకులైతే ప్రాణం పోయే వరకు ఒకే పార్టీని నమ్ముకుని ఉండేవాళ్లు. ఇదంతా గతం.. ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. పదవుల కోసం పార్టీలు ఫిరాయించడం కామన్ అయిపోయింది. ఉదయం ఏ పార్టీలో ఉంటారో.. మధ్యాహ్నం ఏ పార్టీలో ఉంటారో చెప్పడమే కష్టంగా మారింది. ఎన్నికల సమయంలో ..
రైతుల ఉద్యమాలు.. రెజ్లర్ల ఆందోళనలతో తరచూ వార్తల్లో నిలిచిన హరియాణాలో అత్యంత కీలకమైన ఎన్నికలకు రంగం సిద్ధమైంది.
హరియాణాలో జాట్ల ప్రాబల్యం చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ సామాజిక వర్గమే బీజేపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మరోవైపు జాట్ ఓట్లను పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
మరికొన్ని గంటల్లో హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 5న ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ సహా పలు పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. అయితే అధికార బీజేపీపట్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి మరోసారి మూడోసారి అధికారం చేపట్టాలని ఆ పార్టీ అహర్నిశలు శ్రమిస్తోంది.