Home » Haryana
JK-Haryana Election Results 2024 LIVE Updates in Telugu:జమ్మూ కశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నిల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంమైంది. హరియాణాలో 90 అసెంబ్లీ సీట్లు ఉండగా ఈనెల 5న జరిగిన పోలింగ్లో 65.65శాతం ఓటింగ్ నమోదైంది.
హరియాణా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. హరియాణాలో బీజేపీ దూసుకెళ్తుండగా.. జమ్మూ కశ్మీర్లో ఇండియా కూటమి హవా కొనసాగిస్తోంది.
Haryana Election Results 2024: హర్యానాలో మెజార్టీ సీట్లు దక్కించుకుని ప్రభుత్వాని ఏర్పాటుచేస్తామని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆధిక్యం కనబర్చిన హస్తం పార్టీ.. ఈవీఎం ఓట్ల లెక్కింపులో కొంచెం వెనుకపడింది. ప్రస్తుతం ఫలితాల సరళి చూస్తే హర్యానాలో బీజేపీకి మెజార్టీ మార్క్కు దగ్గరగా ఉంది.
హరియాణా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తొలి ట్రెండ్స్లో రెండు రాష్ట్రాల్లోనూ ఆధిక్యతను ప్రదర్శించిన కాంగ్రెస్, ఇండియా కూటమి.. తరువాతి ట్రెండ్స్లో బలహీనపడసాగింది.
Haryana Election Results: హర్యానాలో ఓట్ల లెక్కింపు క్షణం క్షణం ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం ఫలితాల సరళి చూస్తే హంగ్ అవకాశాలు కన్పిస్తున్నాయి. అధికారం కోసం 46 సీట్లు అవసరం కాగా.. ప్రస్తుత సరళి చూస్తుంటే ఏ పార్టీకి మెజార్టీ దక్కేలా కనిపించడం లేదు. బీజేపీ, కాంగ్రెస్ నువ్వా, నేనా అన్నట్లు పోటీ పడుతోంది.
మొత్తం 90 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా.. అధికారానికి 46 సీట్లు అవసరం. దాదాపు 50కి పైగ సీట్లలో కాంగ్రెస్ పూర్తి అధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. బీజేపీ 25కు పైగా సీట్లలో అధిక్యంలో ఉంది. ఐఎన్ఎల్డి, బీఎస్పీ కూటమి పెద్దగా ప్రభావం చూపించలేదు. కేవలం 2 స్థానాల్లో మాత్రమే బీఎస్పీ కూటమి అధిక్యంలో ఉండగా.. ఇతరులు మరో 5 స్థానాల్లో..
హరియాణా, జమ్మూ కాశ్మీర్లలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 11 గంటల వరకు ఇరు రాష్ట్రాల్లో ట్రెండ్ తెలిసిపోయే అవకాశం ఉంది.
జమ్మూ కశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నిల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. హరియాణాలో కాంగ్రెస్ ఘన విజయం సాధించనుందని..
జమ్మూ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభం కానుంది. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సర్వం సిద్దం చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను సీఈసీ ఏర్పాటు చేసింది.
హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో గెలుపెవరిదో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తేల్చిచెప్పారు. కాంగ్రెస్ చిరకాల విధానాలను ప్రజామోదం కనిపిస్తోందన్నారు.