Home » Hardik Pandya
ప్రస్తుతం జింబాబ్వే టూర్లో ఉన్న భారత జట్టు.. అది ముగించుకున్న తర్వాత శ్రీలంకకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆథిత్య జట్టుతో భారత్ ఆగస్టులో మూడు మ్యాచ్ల వన్డే, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లు..
విశ్వవిజేతలు అడుగుపెట్టిన ఆ క్షణంలో మైదానమంతా పులకించిపోయింది. 140 కోట్ల మంది భారతీయుల హృదయాలు స్పందించాయి. కొన్ని గంటల పాటు ముంబయి నగరం జన సునామీని తలపించింది. ఇసుక వేస్తే రాలనంత జనంతో వాణిజ్య రాజధాని నిండిపోయింది.
కొన్ని రోజుల నుంచి హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. నటాషా తన ఇన్స్టా ఖాతాలోని..
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20I ర్యాంకింగ్స్లో అతను అగ్రస్థానానికి ఎగబాకాడు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం.
ఇటివల టీ20 ప్రపంచకప్ 2024(t20 world cup 2024) ఫైనల్లో భారత జట్టు దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. టైటిల్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20కి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో రోహిత్ స్థానంలో టీ20 ఇంటర్నేషనల్లో ఏ ఆటగాడు భారత జట్టు బాధ్యతలు చేపడతాడనే ప్రశ్న మొదలైంది. ఈ నేపథ్యంలో పోటీలో ఎవరెవరు ఆటగాళ్లు ఉన్నారో తెలుసుకుందాం.
క్రికెట్ ప్రపంచకప్ లేదా ఏదైనా అంతర్జాతీయ టోర్నీ ఫైనల్ మ్యాచ్లో తరచూ వివాదాలు చూస్తుంటాం. అంపైర్ల నిర్ణయాలపైన లేదా ఆటగాళ్ల తీరుపై విమర్శలు వస్తుంటాయి.
ఐపీఎల్ 2024(T20 World Cup 2024)లో అనేక విమర్శలు ఎదుర్కొన్న తర్వాత హార్దిక్ పాండ్యా(Hardik Pandya) టీ20 ప్రపంచ కప్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో పాండ్యా, లేదా టీమిండియాకు పాండ్యా భార్య నటాషా శుభాకాంక్షలు తెలిపిందా లేదా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే ఆమె ఎలా రియాక్ట్ అయ్యిందో ఇక్కడ తెలుసుకుందాం.
ఐసీసీ టైటిల్(T20 World Cup 2024) కోసం 11 ఏళ్ల నిరీక్షణకు భారత్(bharat) ముగింపు పలికింది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తోపాటు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) చాలా ఎమోషనల్ అయ్యారు. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో ఒత్తిడిని జయించిన టీమిండియా విజేతగా నిలిచింది. ఒత్తిడిని తట్టుకోలేకపోయిన దక్షిణాఫ్రికా విజయం ముందర బోల్తాపడింది. దక్షిణాఫ్రికా గెలుపు ఖాయమనుకున్న దశలో మ్యాచ్ టర్న్ అయింది.
సూపర్-8లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులను నమోదు చేసింది. సూర్యకుమార్ యాదవ్..