Home » Hardik Pandya
భారత్తో మొదటి టీ20 మ్యాచ్లో అతిథ్య వెస్టిండీస్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేస్తున్నాడు. అలాగే యువ పేసర్ ముఖేష్ కుమార్ కూడా ఈ మ్యాచ్తో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అరంగేట్రం చేస్తున్నాడు.
భారత్, వెస్టిండీస్ మధ్య గురువారం నుంచి 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. టరుబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓ రికార్డుకు చేరువలో ఉన్నాడు.
మొదటి టీ20 మ్యాచ్లో టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందనే విషయం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. కాకపోతే మరో యువ ఆటగాడి నుంచి తిలక్ వర్మకు గట్టి పోటీ తప్పే అవకాశాలు కనిపించడంలేదు.
రెండు, మూడో వన్డేల్లో టీమిండియా కెప్టెన్గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మూడో వన్డే మ్యాచ్ అనంతరం పోస్ట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో హార్దిక్ మాట్లాడుతూ.. భారత ఆటగాళ్ల కనీసం అవసరాలను తీర్చడంలో కూడా విండీస్ బోర్డు విఫలమైందని విమర్శలు గుప్పించాడు.
గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్లో చెన్నై జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదోసారి ఐపీఎల్ కప్ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.
ఐపీఎల్ 2023లో (IPL2023) గుజరాత్ టైటాన్స్ (Gujarat titans) జైత్రయాత్ర కొనసాగుతోంది. విజయాల పరంపరలో దూసుకెళ్తోంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా లక్నో సూపర్. జెయింట్స్పై (Lucknow Super Giants) మరో గెలుపును సొంతం చేసుకుంది.
ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్(KKR)తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్(GT) 7 వికెట్ల తేడాతో
డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఈసారి కూడా జోరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో నేడు డబుల్ హెడర్ జరగనుంది. మరికాసేపట్లో ప్రారంభం
చూస్తుంటే ఐపీఎల్(IPL 2023)లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు సుడి ఉన్నట్టే