Home » Gutha Sukender Reddy
‘‘పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా నా సహకారం ఉంటుంది.. మాకు కావాల్సింది కేసీఆర్ ప్రభుత్వమే’’ అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణలో విద్యుత్పై అసత్య ప్రచారం మానుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హితవుపలికారు.
ఖమ్మం సభ తర్వాత కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై అధికార బీఆర్ఎస్తో పాటు బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
పాదయాత్రలు ఆధిపత్య పోరు కోసం తప్ప ప్రజల కోసం కాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శనివారం గుత్తా మీడియాతో మాట్లాడుతూ... టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్రలు చేసి అలసిపోయారని యెద్దేవా చేశారు.
నల్గొండ జిల్లా దేవరకొండ అత్యధిక గిరిజన జనాభా కలిగిన నియోజకవర్గం కావడంతో ఎస్టీకి రిజర్వ్ అయ్యింది. సీపీఐ పార్టీతో ...
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి (Gutta Sukender Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.