• Home » Guntur

Guntur

SSC Exams: అధికారుల పొరపాటు.. ఒక పేపర్‌కు బదులు మరో పేపర్

SSC Exams: అధికారుల పొరపాటు.. ఒక పేపర్‌కు బదులు మరో పేపర్

సోమవారం పదవ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఈ సారి మొత్తం 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రంజాన్ పండుగ ఆధారంగా చివరి పరీక్ష మార్చి 31వ తేదీన కానీ, ఏప్రిల్ ఒకటవ తేదీన కానీ, నిర్వహించనున్నారు.

SSC Exams 2025: పదో తరగతి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు: చంద్రబాబు, లోకేశ్..

SSC Exams 2025: పదో తరగతి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు: చంద్రబాబు, లోకేశ్..

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులంతా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Minister Nara Lokesh: పదో తరగతి విద్యార్థులకు కీలక సూచనలు చేసిన మంత్రి లోకేశ్..

Minister Nara Lokesh: పదో తరగతి విద్యార్థులకు కీలక సూచనలు చేసిన మంత్రి లోకేశ్..

సంవత్సరం పాటు పడిన కష్టానికి సరైన ప్రతిఫలం వచ్చే సమయం వచ్చిందని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. పదో తరగతి విద్యార్థులంతా సోమవారం జరిగే పరీక్షలకు హాజరుకావాలని, ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.

Minister Pemmasani:  వైసీపీ ప్రభుత్వం వారిని మోసం చేసింది..పెమ్మసాని ఫైర్

Minister Pemmasani: వైసీపీ ప్రభుత్వం వారిని మోసం చేసింది..పెమ్మసాని ఫైర్

Minister Pemmasani Chandra Sekhar: పీవీకే నాయుడు మార్కెట్‌లో వ్యాపారులు ఆందోళన చెందవద్దని వారికి అండగా ఉంటామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాటిచ్చారు. త్వరగా కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని తెలిపారు.

AP News: టీడీపీ తరపున ఏజెంట్‌గా కూర్చుంటే హత్యలు చేస్తారా..: కనపర్తి శ్రీనివాసరావు

AP News: టీడీపీ తరపున ఏజెంట్‌గా కూర్చుంటే హత్యలు చేస్తారా..: కనపర్తి శ్రీనివాసరావు

చిత్తూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య కేసులో వైఎస్సార్‌సీపీ నేతలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆయన కుమారుడు ఎంపీ మిధున్ రెడ్డిల హస్తం ఉందని, వారిద్దరినీ కుట్రదారులుగా చేర్చి వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు.

Resignation: గుంటూరు మేయర్‌ రాజీనామా

Resignation: గుంటూరు మేయర్‌ రాజీనామా

గుంటూరు నగర పాలక సంస్థ మేయర్‌ పదవికి కావటి శివనాగ మనోహర్‌నాయుడు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కలెక్టర్‌కు..

Lord Srinivasa Kalyanam : కమనీయం.. శ్రీనివాసుడి కల్యాణం

Lord Srinivasa Kalyanam : కమనీయం.. శ్రీనివాసుడి కల్యాణం

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కల్యాణ మహోత్సవం అమరావతి రాజధానిలో కనులపండువగా జరిగింది.

Vijayasai Reddy: జగన్‌పై రెచ్చిపోయిన విజయసాయిరెడ్డి.. కౌంటర్లు మామూలుగా వేయడం లేదుగా..

Vijayasai Reddy: జగన్‌పై రెచ్చిపోయిన విజయసాయిరెడ్డి.. కౌంటర్లు మామూలుగా వేయడం లేదుగా..

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. పరోక్షంగా సెటైర్లు వేస్తూ జగన్‍పై విమర్శలు గుప్పించారు సాయిరెడ్డి.

Andhra Pradesh: గుంటూరు రాజకీయాల్లో కీలక పరిణామం..

Andhra Pradesh: గుంటూరు రాజకీయాల్లో కీలక పరిణామం..

ఆయన రాజీనామాతో గుంటూరు రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. ఈ వ్యవహానంపై అనేకానేక చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఆ చర్చలన్నింటికీ చెక్ పెడుతూ మనోహర్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏడు సెకన్లలోనే గుండె గుట్టు..!

ఏడు సెకన్లలోనే గుండె గుట్టు..!

గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి ఓపీ విభాగంలో రోగులకు రెండు రోజులుగా గుండె జబ్బుల స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి