• Home » Guntur

Guntur

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని మృతి..

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని మృతి..

అమెరికాలోని టెక్సాస్‌‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుంటూరు, రాజేంద్ర నగర్‌‌కు చెందిన దీప్తి అనే విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటనలో ఆమె స్నేహితురాలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Remand: పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్

Remand: పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్

వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమెను గురజాలలో జడ్జి ఎదుట హజరు పరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విదిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమెను గుంటూరు జైలుకు తరలించారు.

Palnadu district: దాచేపల్లి పోలీస్ స్టేషన్‌కు బేడీలు

Palnadu district: దాచేపల్లి పోలీస్ స్టేషన్‌కు బేడీలు

ముద్దాయి మాదిరిగా స్టేషన్ గేట్లకు బేడీలు వేయడం ఏంటని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటనపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని అన్నారు.

Guntur: 88 ఏళ్ల వృద్ధుడికి స్వరపేటిక శస్త్రచికిత్స

Guntur: 88 ఏళ్ల వృద్ధుడికి స్వరపేటిక శస్త్రచికిత్స

గుంటూరులో 88 ఏళ్ల లక్ష్మణరావుకు అరుదైన శాండ్‌విచ్‌ థైరోప్లాస్టీ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. వైద్య చరిత్రలో ఈ శస్త్రచికిత్స చేయించుకున్న అతిపెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందారు

CM Chandrababu: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మరోసారి స్పందించిన సీఎం చంద్రబాబు..

CM Chandrababu: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మరోసారి స్పందించిన సీఎం చంద్రబాబు..

వైసీపీ నేతలంతా ఒకదాని వెంట మరొకటిగా సమస్యలను తీసుకువచ్చి ఏపీ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహించారు. ఇలాంటి విషయాల్లో కూటమి నేతలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదించిన అంశాలు ఏంటంటే..

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదించిన అంశాలు ఏంటంటే..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భ‌వ‌నాల టెండ‌ర్ల అంశాలపైనా మంత్రులు పూర్తిస్థాయిలో చర్చించి ఆమోదం తెలిపారు. ఎల్ వ‌న్‌గా నిలిచిన సంస్థల‌కు లెట‌ర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు క్యాబినెట్ అంగీకరించింది.

AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..

AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..

ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.

Wakf Board: మస్తాన్ సాయి న్యూడ్ వీడియోల ఎఫెక్ట్....

Wakf Board: మస్తాన్ సాయి న్యూడ్ వీడియోల ఎఫెక్ట్....

రెండు తెలుగు రాష్ట్రాల్లో లావణ్య, మస్తాన్ సాయిల కేసు వ్యవహారం సంచలనంగా మారింది. మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లావణ్య న్యాయవాది లేఖ రాయడంతో కలకలం రేగింది. ఇప్పుడు ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

AP Cabinet Meet: మరోసారి ఏపీ క్యాబినెట్ భేటీ.. ఈసారి చర్చించే అంశాలివే..

AP Cabinet Meet: మరోసారి ఏపీ క్యాబినెట్ భేటీ.. ఈసారి చర్చించే అంశాలివే..

రాజధాని అమరావతి సహా ఏపీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళవారం జరిగే ఏపీ క్యాబినెట్ సమావేశంలో రాజధాని, సీఆర్డీయే, నూతన అసెంబ్లీ, హైకోర్ట్ భవనాల నిర్మాణం వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.

 CM Chandrababu: ఏపీలో సుపరిపాలన అందిస్తాం

CM Chandrababu: ఏపీలో సుపరిపాలన అందిస్తాం

CM Chandrababu: . సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు పేదలను ఆదుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. స్వర్ణాంద్ర ప్రదేశ్ సాధన కోసం తాము కృషి చేస్తున్నామని అన్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో తెలుగు వారు ఉన్నారని సీఎం చంద్రబాబు చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి