• Home » Gummadi Sandhya Rani

Gummadi Sandhya Rani

Gummidi Sandhyarani  : పౌష్టికాహార లోపంతో ఎవరూ చనిపోకూడదు

Gummidi Sandhyarani : పౌష్టికాహార లోపంతో ఎవరూ చనిపోకూడదు

రాష్ట్రంలో గర్భిణీలు, చిన్నారులు, గిరిజనుల్లో పౌష్టికాహార లోపంతో ఏ ఒక్కరూ చనిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆమె మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 544 గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంలను నియమించేందుకు ప్రతిపాదిస్తూ ఫైల్‌పై మొదటి సంతకం చేశారు.

 Minister Sandhya Rani:  గిరిజన మహిళా మంత్రి పట్ల ఉన్నతాధికారుల నిర్లక్ష్యం..!

Minister Sandhya Rani: గిరిజన మహిళా మంత్రి పట్ల ఉన్నతాధికారుల నిర్లక్ష్యం..!

గుమ్మడి సంధ్యారాణి ( Gummadi Sandhya Rani) గిరిజన మహిళా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. మంత్రి బాధ్యతల స్వీకరణలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. మంత్రి పట్ల ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు.

Gummadi Sandhya Rani: ఎవరీ గుమ్మిడి సంధ్యారాణి.. కేబినెట్‌లో చోటు ఎలా దక్కింది..!?

Gummadi Sandhya Rani: ఎవరీ గుమ్మిడి సంధ్యారాణి.. కేబినెట్‌లో చోటు ఎలా దక్కింది..!?

అరకులోయ పార్లమెంట్‌ స్థానంలో సాలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ (Telugu Desam) ఎమ్మెల్యేగా విజయం సాధించిన గుమ్మిడి సంధ్యారాణికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కడం పట్ల కూటమి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి