• Home » Gulf News

Gulf News

మేము సంధిని కోరలేదు.. చర్చల ప్రసక్తే లేదు: ఇరాన్ స్పష్టీకరణ

మేము సంధిని కోరలేదు.. చర్చల ప్రసక్తే లేదు: ఇరాన్ స్పష్టీకరణ

మేము సంధిని కోరలేదని.. చర్చల ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. ట్రంప్ వ్యాఖ్యలు కేవలం తప్పుడు ప్రచారమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అన్నారు. తమ ఆత్మరక్షణ కోసం ఎంతవరకైనా పోరాడతామని ప్రకటించారు.

సీబీఎస్ఈ షాకింగ్ నిర్ణయం..12వ తరగతి పరీక్షలు రద్దు

సీబీఎస్ఈ షాకింగ్ నిర్ణయం..12వ తరగతి పరీక్షలు రద్దు

ఇరాన్‌ , అమెరికా- ఇజ్రాయెల్‌ల పరస్పర దాడులతో పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.

పర్షియన్ గల్ఫ్‌లో దాడులు.. ఆయిల్ ట్యాంకర్‌ను పేల్చేసిన ఇరాన్..

పర్షియన్ గల్ఫ్‌లో దాడులు.. ఆయిల్ ట్యాంకర్‌ను పేల్చేసిన ఇరాన్..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకూ ముదురుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కూడా దీటుగా స్పందిస్తోంది. హోర్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేసి ప్రపంచ చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది

పశ్చిమాసియాలో ఐటీ కంపెనీలకు ఇరాన్‌ హెచ్చరికలు

పశ్చిమాసియాలో ఐటీ కంపెనీలకు ఇరాన్‌ హెచ్చరికలు

గల్ఫ్ ప్రాంతాల్లో భీకర యుద్ధం కొనసాగుతోంది. అమెరికా- ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా.. ఇరాన్ పశ్చిమాసియా దేశాలపై విరుచుకుపడుతుంది. ఈ క్రమంలోనే ఐటీ కంపెనీలకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.

శుభవార్త.. బహ్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు షురూ!

శుభవార్త.. బహ్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు షురూ!

బహ్రెయిన్‌లో చిక్కుకు పోయిన భారతీయులకు గొప్ప శుభవార్త. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా బహ్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు వారిని భారత్‌కు తరలించే ప్రక్రియ ప్రారంభం అయ్యింది. వివరాల్లోకి వెళితే..

మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు! గల్ఫ్ దేశాల అధినేతలకు ప్రధాని ఫోన్

మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు! గల్ఫ్ దేశాల అధినేతలకు ప్రధాని ఫోన్

మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పలువురు గల్ఫ్ దేశాల నేతలతో నేడు ఫోన్‌లో అక్కడి పరిస్థితులపై చర్చించారు.

గల్ఫ్‌లో ప్రార్థనా మందిరాల మూసివేత

గల్ఫ్‌లో ప్రార్థనా మందిరాల మూసివేత

ఇజ్రాయెల్‌-అమెరికా సంయుక్త దాడులు, ఇరాన్‌ ప్రతిదాడుల నేపథ్యంలో గల్ఫ్‌ దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఫలితంగా దుబాయి, అబుదాబీల్లో హిందూ దేవాలయాల్లో భక్తుల సందర్శనను నిరవధికంగా నిలిపివేశారు.

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చర్యలు: మంత్రి శ్రీనివాస్

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చర్యలు: మంత్రి శ్రీనివాస్

ల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ఎన్‌ఆర్‌ఐ సాధికారిత వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్నార్టీ కో ఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

గల్ఫ్ టెన్షన్!

గల్ఫ్ టెన్షన్!

దుబాయ్, షార్జా, అబుదాబి, బహ్రెయిన్ తదితర దేశాలలో ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి వందల సంఖ్యలో తెలుగు కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రస్తుత యుద్ధ మేఘాల నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందా అన్న ఆందోళన నెలకొంది.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాల రద్దు.. గల్ఫ్ ప్రయాణికుల అవస్థలు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాల రద్దు.. గల్ఫ్ ప్రయాణికుల అవస్థలు

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులు భారీగా రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి