• Home » Gulf News

Gulf News

యూఎస్‌కు ఇరాన్ వార్నింగ్.. ఏ పొరపాటు చేసినా..

యూఎస్‌కు ఇరాన్ వార్నింగ్.. ఏ పొరపాటు చేసినా..

హోర్ముజ్‌ను దిగ్బంధిస్తామన్న ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ మరోసారి ఘాటుగా స్పందించింది. హోర్ముజ్‌లో యుద్ధ నౌకలు కనిపిస్తే దాడులు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.

ఈ క్లిష్ట సమయంలోనూ సమతుల్యతను కాపాడుతున్నాం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఈ క్లిష్ట సమయంలోనూ సమతుల్యతను కాపాడుతున్నాం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో సముద్ర వాణిజ్యం, భద్రతలో భారత్ పోషిస్తున్న పాత్రను రక్షణ మంత్రి స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధి మీదుగా అత్యధిక సంఖ్యలో నౌకలను నడుపుతున్నది మనదేశమేనన్నారు. ఈ క్లిష్ట సమయంలోనూ సమతుల్యతను కాపాడుతున్నామని చెప్పారు.

హోర్ముజ్‌లో అన్ని నౌకల్ని అడ్డుకోండి.. అమెరికా నౌకాదళాన్ని ఆదేశించిన ట్రంప్!

హోర్ముజ్‌లో అన్ని నౌకల్ని అడ్డుకోండి.. అమెరికా నౌకాదళాన్ని ఆదేశించిన ట్రంప్!

అమెరికా- ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హోర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించే అన్ని నౌకలను అడ్డుకోవాలని అమెరికా నౌకాదళాన్ని ఆయన ఆదేశించారు.

హోర్ముజ్‌ను దాటిన భారత నౌక్.. కాల్పుల విరమణ తరువాత తొలిసారిగా..

హోర్ముజ్‌ను దాటిన భారత నౌక్.. కాల్పుల విరమణ తరువాత తొలిసారిగా..

కాల్పుల విరమణ తరువాత తొలిసారిగా ఒక భారత నౌక హోర్ముజ్‌ను దాటింది. శుక్రవారం రాత్రి జలసంధిని దాటిన ఈ నౌక మరికొన్ని రోజుల్లో భారత్‌కు చేరుకుంటుంది.

అమెరికా-ఇరాన్ చర్చల వేళ కోటలా మారిన ఇస్లామాబాద్.. రెండు రోజుల పాటు సెలవు ప్రకటన!

అమెరికా-ఇరాన్ చర్చల వేళ కోటలా మారిన ఇస్లామాబాద్.. రెండు రోజుల పాటు సెలవు ప్రకటన!

అమెరికా - ఇరాన్ మధ్య శాంతి చర్చలకోసం ఇస్లామాబాద్ సర్వసన్నద్ధమైంది. నగరంలో లాక్‌డౌన్ విధించారు. పకడ్బందీ భద్రత ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు ప్రభుత్వం సెలవు దినాలుగా ప్రకటించింది.

పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు.. ఇస్లామాబాద్‌కు చేరుకున్న ఇరాన్ బృందం

పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు.. ఇస్లామాబాద్‌కు చేరుకున్న ఇరాన్ బృందం

పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా - ఇరాన్ ప్రతినిధుల మధ్య ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అమెరికా ప్రతినిధుల బ‌ృందం పాక్ చేరుకోగా, ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఇస్లామాబాద్ చేరుకుంది.

పాకిస్థాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం

పాకిస్థాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఇవి ఏమాత్రం సహించరానివని స్పష్టం చేసింది.

హోర్ముజ్‌లోకి నో ఎంట్రీ.. వెనక్కు మళ్లుతున్న నౌకలు

హోర్ముజ్‌లోకి నో ఎంట్రీ.. వెనక్కు మళ్లుతున్న నౌకలు

హోర్ముజ్‌ను మూసేసినట్టు ఇరాన్ మళ్లీ ప్రకటించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. హోర్ముజ్ వైపు ప్రయాణిస్తున్న అనేక సరకు రవాణా నౌకలు వెనక్కు మళ్లుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

డెడ్‌లైన్‌ తర్వాత 4 గంటల్లో ఇరాన్‌లోని పవర్‌ ప్లాంట్లు, బ్రిడ్జిలు పేల్చేయగలం: ట్రంప్

డెడ్‌లైన్‌ తర్వాత 4 గంటల్లో ఇరాన్‌లోని పవర్‌ ప్లాంట్లు, బ్రిడ్జిలు పేల్చేయగలం: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి మరోసారి నిప్పులు చెరిగారు. ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

కాల్పుల విరమణ ప్రతిపాదనలను పరిశీలిస్తున్న ఇరాన్, యూఎస్ఏ

కాల్పుల విరమణ ప్రతిపాదనలను పరిశీలిస్తున్న ఇరాన్, యూఎస్ఏ

పశ్చిమాసియాలో కాల్పుల విరమణ కోసం మధ్యవర్తులు చేసిన ప్రతిపాదనలను అమెరికా, ఇరాన్‌లు పరిశీలిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, డెడ్‌లైన్‌ల ఒత్తిడిలో డీల్ సాధ్యం కాదని ఇరాన్ స్పష్టం చేసినట్టు సమాచారం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి