• Home » Gulf News

Gulf News

Gulf Victim : గల్ఫ్‌ చెర నుంచి బయటపడిన మహిళ

Gulf Victim : గల్ఫ్‌ చెర నుంచి బయటపడిన మహిళ

ఏజెంట్‌ మాటలు నమ్మి మోసపోయిన కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది కర గ్రామానికి చెందిన గల్ఫ్‌ బాధితురాలు ..

Road Accident: గల్ఫ్‌లో రోడ్డు ప్రమాదం.. 9 మంది కార్మికుల మృతి

Road Accident: గల్ఫ్‌లో రోడ్డు ప్రమాదం.. 9 మంది కార్మికుల మృతి

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో నిత్యావసర సరుకులుకొనుక్కొని ఎడారిలోని తమ క్యాంపునకు బస్సులో వెళ్తుండగా జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరో 73 మంది గాయపడ్డారు.

NRI: నైజీరియాలో తెలుగు ప్రవాసీని ప్రశంసించిన ప్రధాని మోదీ

NRI: నైజీరియాలో తెలుగు ప్రవాసీని ప్రశంసించిన ప్రధాని మోదీ

విదేశీ గడ్డపై నివసిస్తూ నిరంతరం భారతీయ సంస్కృతి పరిరక్షణ కోసం వినూత్నంగా ప్రయత్నిస్తున్న తెలుగు ప్రవాసీ యువకుణ్ణి ప్రధాని నరేంద్ర మోదీ తన నైజీరియా పర్యటన సందర్భంగా అభినందించారు.

Gulf Countries: గల్ఫ్‌ మృతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా

Gulf Countries: గల్ఫ్‌ మృతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా

గల్ఫ్‌ దేశాల్లో పనిచేసేందుకు వెళ్లి, వివిధ కారణాలతో తెలంగాణకు చెందిన కార్మికులు చనిపోతే ఆ కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది.

Nirmal: సీఎం చొరవతో స్వదేశానికి నిర్మల్‌ వాసి

Nirmal: సీఎం చొరవతో స్వదేశానికి నిర్మల్‌ వాసి

కువైట్‌-సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెల కాపరిగా కష్టాలు అనుభవించిన నిర్మల్‌ జిల్లావాసి రాథోడ్‌ నాందేవ్‌.

Gulf workers: జీవో 205 పరిధి విస్తరించేలా కృషి చేయండి

Gulf workers: జీవో 205 పరిధి విస్తరించేలా కృషి చేయండి

గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ బోర్డు సమగ్ర ఎన్‌ఆర్‌ఐ పాలసీకి చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక విజ్ఞప్తి చేసింది.

Gulf Workers: గల్ఫ్‌ కార్మిక మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు

Gulf Workers: గల్ఫ్‌ కార్మిక మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు

గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలను ప్రకటించింది. గల్ఫ్‌లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనుంది.

Gulf Workers: గల్ఫ్‌ కార్మికులకు త్వరలో సంక్షేమ బోర్డు

Gulf Workers: గల్ఫ్‌ కార్మికులకు త్వరలో సంక్షేమ బోర్డు

గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనుంది. రెండు, మూడు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయి.

Ponnam Prabhakar: గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు

Ponnam Prabhakar: గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు

గల్ఫ్‌లో ఉన్న వారి కోసం ఈ నెల 20వ తేదీ నుంచి ప్రజా వాణి ప్రత్యేక కౌంటర్ ప్రారంభిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో వంద శాతం అడ్మిషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

గల్ఫ్‌లో ఘనంగా వినాయక చవితి

గల్ఫ్‌లో ఘనంగా వినాయక చవితి

విఘ్నాలు తొలగించాలంటూ గల్ఫ్‌ దేశాల్లోని వేలాది మంది తెలుగు ప్రవాసీయులు వినాయకుడిని పూజిస్తూ వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి