• Home » Gujarat

Gujarat

IOCL Refinery Blast: ఐఓసీఎల్ రిఫైనరీలో భారీ పేలుడు...పెద్దఎత్తున మంటలు

IOCL Refinery Blast: ఐఓసీఎల్ రిఫైనరీలో భారీ పేలుడు...పెద్దఎత్తున మంటలు

పెద్ద ఎత్తున పేలుడు, మంటలు ఎగసిపడటంతో చుట్టుపక్కల కంపెనీలు, ప్రజలు భయందోళనలకు గురయ్యారు. మంటలు ఎగసిపడటంతో వెంటనే రిఫైనరీలోని కార్మికులను సురక్షింతంగా బయటకు తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

PM Modi: యువతతోనే వికసిత భారత్ కలల సాకారం: మోదీ

PM Modi: యువతతోనే వికసిత భారత్ కలల సాకారం: మోదీ

యువత ఆలోచనలకు పదునుపెట్టడం ద్వారా మాత్రమే ఏ దేశమైన అభివృద్ధి పథంలోకి వెళ్తుందని లార్డ్ స్వామినారాయణ్ బోధించేవారని, అందుకోసం, యువతను విద్యావంతులను చేయడం, నిపుణులైన యువత అనివార్యమని ప్రధాని మోదీ చెప్పారు. తాను విదేశాలకు వెళ్లినప్పుడల్లా భారతదేశంలోని యువత తమ దేశానికి వచ్చి పనిచేయాలని అక్కడి వారు కోరుకుంటున్నారని తెలిపారు.

Bridge collapse: కుప్పకూలిన బుల్లెట్ ట్రైన్ అండర్ కన్‌స్ట్రక్షన్ బ్రిడ్జి

Bridge collapse: కుప్పకూలిన బుల్లెట్ ట్రైన్ అండర్ కన్‌స్ట్రక్షన్ బ్రిడ్జి

నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలిన సమాచారం తెలియగానే ఆనంద్ పోలీసులు, బ్రిగేట్ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని ముమ్మర సహాయక చర్చలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కకున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.

Narendra Modi: ఆనవాయితీని కొనసాగించిన ప్రధాని మోదీ.. సైనికులతో కలిసి దీపావళి

Narendra Modi: ఆనవాయితీని కొనసాగించిన ప్రధాని మోదీ.. సైనికులతో కలిసి దీపావళి

ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా దీపావళి పండగను సైనికుల మధ్య జరుపుకున్నారు. ఇందుకోసం ఆయన ఈ రోజు (గురువారం) గుజరాత్‌లోని కచ్ఛ్‌లో సర్ క్రీక్‌లోని లక్కీ నాలా వద్ద బీఎస్‌ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని కలిశారు. ఆర్మీ యూనిఫాం ధరించి సైనికులతో గడిపారు.

GST Scam: జీఎస్టీ స్కాంలో జర్నలిస్టుకు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత

GST Scam: జీఎస్టీ స్కాంలో జర్నలిస్టుకు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత

వస్తు సేవల పన్ను(GST) మోసానికి సంబంధించిన కేసులో 'ది హిందూ' జర్నలిస్టు మహేశ్ లంగా బెయిల్ పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు బుధవారం కొట్టేసింది.

PM Modi: ప్రపంచం మెుత్తం ఇండియా వైపు చూస్తోంది: ప్రధాని మోదీ..

PM Modi: ప్రపంచం మెుత్తం ఇండియా వైపు చూస్తోంది: ప్రధాని మోదీ..

భారతదేశంలో ఉన్న విస్తృత అవకాశాలపై ఇప్పుడు ప్రపంచ దేశాలు చర్చిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. మనం అంతర్జాతీయ వేదికలపై మాట్లాడుతుంటే పలు దేశాలు ఎంతో ఆతృతగా వింటున్నాయని చెప్పారు.

టాటా-ఎయిర్‌బస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

టాటా-ఎయిర్‌బస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌కు చెందిన టాటా-ఎయిర్‌బస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫెసిలిటీని గుజరాత్‌లోని వడోదరాలో ఏర్పాటు చేశారు. ఈ ఫెసిలిటీలో సైనిక విమానాల తయారీ కోసం ఉపయోగిస్తారు. మన దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ సెక్టార్ ఫైనల్ అసెంబ్లీ లైన్ (విమానాల విడి భాగాల అమరిక) ఇదే కావడం గమనార్హం. కీలకమైన ఈ ఫెసిలిటీని ప్రధాని మోదీ-స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ సంయుక్తంగా ప్రారంభించారు.

Fake Court: మోసాల్లో నెక్స్ట్ లెవల్ ఇది.. నకిలీ కోర్ట్ సెటప్ వేసి ఏం చేశాడంటే..

Fake Court: మోసాల్లో నెక్స్ట్ లెవల్ ఇది.. నకిలీ కోర్ట్ సెటప్ వేసి ఏం చేశాడంటే..

ఓ వ్యక్తి మోసాలకు పాల్పడేందుకు ఏకంగా కోర్టునే ఎంచుకున్నాడు. ఏకంగా నకిలీ కోర్టు సెట్టింగ్ వేశాడు. కేసులు విచారించడం, తీర్పులు ఇవ్వడం కూడా మొదలుపెట్టాడు. ఇలా చాలనే చేశాడు. అయితే కలెక్టర్ పరిధిలోని ఓ వివాదాస్పద భూమి విషయంలో అతడు ఇచ్చిన ఫేక్ ఆదేశాలు అతడిని పట్టించాయి. ఆసక్తికరమైన ఈ కథనానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Drugs Seized: 427 కిలోల డ్రగ్స్ పట్టివేత.. పోలీసుల అదుపులో ఓ వ్యక్తి

Drugs Seized: 427 కిలోల డ్రగ్స్ పట్టివేత.. పోలీసుల అదుపులో ఓ వ్యక్తి

దేశంలో మరోసారి పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరికింది. గుజరాత్‌లోని భరూచ్ జిల్లా అంక్లేశ్వర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో మెథాంఫెటమైన్ (MD), 427 కిలోల ఇతర డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Gujarat: రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

Gujarat: రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

పశువులను తప్పించే క్రమంలో బస్సు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఆ క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాలపైకి బస్సు దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గుజరాత్‌లోని ద్వారక సమీపంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి