Home » Gujarat
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్సబీ) పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి సూరత్లో 20మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు.
గుజరాత్లోని కచ్ జిల్లాలో ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని ఖావ్డా ఇండియా బ్రిడ్జి సరిహద్దు ప్రాంతంలో గురువారం ఉదయం డ్రోన్ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, వైమానిక దళ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు..
Teacher: ఈ నేపథ్యంలోనే వెతుకులాట మొదలుపెట్టారు. వీధిలో ఉండే సీసీటీవీలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. బాలుడు టీచర్తో పాటు వెళుతున్న దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి.
అమ్రేలిలోని విజన్ ఫ్లైయింగ్ ఇన్స్టిట్యూక్కు చెందిన శిక్షణా విమానం మంగళవారంనాడు కుప్పకూలినట్టు డిప్యూటీ ఎస్పీ చిరాగ్ దేశాయ్ వివరించారు. విమానంలో ప్రయాణిస్తు్న్న అంకిత్ మహాజన్ అనే వ్యక్తి మృతి చెందినట్టు తెలిపారు.
నిర్మాణంలో ఉన్న ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో 400 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.
ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణపు పనులు వేగం పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో అమరావతి నిర్మాణంలో భాగంగా రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణతో పాటు ఉన్నతాధికారుల బృందం గుజరాత్లో పర్యటిస్తోంది. రెండో రోజు సోమవారం మంత్రి బృందం పర్యటన కొనసాగుతోంది.
వక్ఫ్ ట్రస్టీలుగా నటిస్తూ 17 ఏళ్ల పాటు వందల ఇళ్లు, షాపులు నిర్మించి వందల కోట్ల రూపాయలు కొట్టేశారు కొందరు కేటుగాళ్లు. ఈ ఐదుగుర్ని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేసి లోపలేశారు.
Minister Narayana: రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ మంత్రి పి. నారాయణతోపాటు ఉన్నతాధికారుల బృందం గుజరాత్లో పర్యటిస్తోంది. అందులోభాగంగా పలు ప్రాంతాలను సందర్శిస్తోంది.
మంత్రి నారాయణ ఆది, సోమవారాల్లో గుజరాత్లో పర్యటించనున్నారు. మంత్రితో పాటు సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు, ఏడీసీ ఛైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు పర్యటనకు వెళ్తున్నారు.
గుజరాత్ రాష్ట్రంలో రెండ్రోజుల పర్యటనకు బుధవారంనాడు వచ్చిన రాహుల్ గాంధీ మోడాసాలో జరిగిన కాంగ్రెస్ జిల్లా కార్యకర్తల సదస్సులో పాల్గొన్నారు. పార్టీ వ్యూహాలను వివరిస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.