Home » Gudivada Amarnath
మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఏపీలో ఉనికి కోసం బీజేపీ నేతలు పాట్లు పడుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ (BJP) కూడా ఉందని ప్రజలకు గుర్తుచేయడానికే కేంద్ర హోంశాఖ మంత్రి
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటనాస్థలికి వెళ్లి తెలుగువారిని కలిశామని.. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్ సహా పలు ఆస్పత్రులకు పంపామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
ఒడిశాలో జరిగిన ఘోర ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రమాదానికి గురైన కొరమండల్ ఎక్స్ప్రెస్ రైలులో అనేక మంది ఏపీ ప్రాంతవాసులు ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. వారి వివరాలపై సేకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
మ్యానిఫెస్టో అనే దానికి చంద్రబాబుకు పెద్దగా అర్ధం తెలియదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. బుధవారం తిరుమల శ్రీవారిని మంత్రి దర్శించుకున్నారు.
విస్సన్నపేట గ్రామంలో 609 ఎకరాల భూమిని కాజేసినట్టుగా చంద్రబాబు చేసిన విమర్శలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై (Nara Chandrababu Naidu) సినీ నటుడు సూపర్స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) చేసిన వ్యాఖ్యలనే వ్యతిరేకించామని మంత్రి అమర్నాథ్ (Minister Amarnath) అన్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి (Bhogapuram Airport), మే 3వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) శంకుస్తాపన చేస్తారని మంత్రి గుడివాడ
వైసీపీ (YCP) సస్పెండ్ చేసిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (Undavalli Sridevi) పై మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) మండిపడ్డారు.
ఏపీ సహా వివిధ ప్రాంతాల్లో జరిగిన ఐటీ సోదాలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) స్పందించారు.
విశాఖకు రాజధాని తరలింపుపై మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.