Home » Gudivada Amarnath
మంత్రి గుడివాడ అమర్నాథ్కి వైసీపీ పెందుర్తి అసెంబ్లీ టికెట్ కేటాయించినట్టు సమాచారం. పార్టీ హైకమాండ్ టికెట్ ఖరారు చేసిందని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం అనకాపల్లి అసెంబ్లీ నుంచి గుడివాడ అమర్నాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
మాజీ మంత్రి దాడి వీరభద్రరావు (Former Minister Dadi Veerabhadra Rao ) కుటుంబం రాజీనామాపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ( Minister Gudivada Amarnath ) స్పందించారు. మంగళవారం నాడు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొందరు పార్టీలో ఉండి వెన్నుపోటు పొడవటం కంటే వెళ్లిపోవడమే పార్టీకి మంచిదన్నారు. దాడి వీరభద్ర రావు కుటుంబానికి ఇప్పటికే పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని.. అప్పుడు వారు తిరస్కరించారని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
Andhrapradesh: విశాఖలో సభ ప్రభుత్వం మీద విమర్శలకే పెట్టారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి గుడివాడ అమర్నాథ్ విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో జనసేనకు వచ్చిన ఫలితాలు ఆంధ్రాలో కూడా రాబోతున్నాయన్నారు.
ఏపీలో పెట్టుబడులకు అనువైన పరిస్థితులు ఉన్నాయని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ ( Minister Amarnath ) అన్నారు.
అమరావతి కలల రాజధానిని నష్టపోతారని విశాఖపట్నంపై పనిగట్టుకొని కొంతమంది విషo చిమ్ముతున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్(Minister Gudivada Amarnath) అన్నారు.
చంద్రబాబు (Chandrababu) ఉన్నది వెల్నెస్ సెంటర్లో కాదు.. జైల్లో ఉన్నారు. నేరం చేసిన వాళ్లు ఉండేందుకే జైళ్లను పెట్టింది. డీహైడ్రేషన్ వచ్చినా.. దోమలు కుట్టినా జైళ్లలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి.
దేశంలో 4వ రిచ్చెస్ట్ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు(Chandrababu) అని మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) వ్యాఖ్యానించారు. శనివారం నాడు మంత్రి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ సీఎం జగన్కు సవాల్ విసిరే స్థాయి లోకేష్(LOKESH)కు లేదు. నీ స్థాయి ఏమిటి..నీ బతుకేంటీ.చర్చకు రమ్మని ఈడీ, సీఐడీ incometax చర్చకు రమ్మని పిలుస్తున్నాయి.
చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు.. అందుకే పది, పన్నెండు సెక్షన్లు పెట్టి అరెస్టు చేశారు. చంద్రబాబుకి అవినీతిలో స్కిల్ ఉంది.. ఈ కేసుతో సంబంధం లేదని ఆయన ఎపుడూ చెప్పలేదు. ఈ స్కాంలో ఎంత మంది పాత్రధారులు ఉన్నా... సూత్రధారి బాబే. చంద్రబాబు చంద్రమండలంలో ఉన్నా... జైలుకి వెళ్లక తప్పదు. బాబు చేసిన తప్పులకు శిక్ష తప్పదు..
ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై వైసీపీ సర్కార్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. వైసీపీ ప్రజాప్రతినిధుల మీడియా సమావేశాలకు రానీయకుండా ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై పలు ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసింది. తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్మీట్లో ఆ విషయం మరోసారి స్పష్టమైంది. సోమవారం మంత్రి గుడివాడ మీడియా సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తన కాన్వాయ్లోని వాహనంలో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు.