• Home » Gudivada Amarnath

Gudivada Amarnath

Steel Plant: ఆ విషయంలో కూటమి ప్రభుత్వ విధానం స్పష్టం చేయాలి: ఎమ్మెల్సీ బొత్స..

Steel Plant: ఆ విషయంలో కూటమి ప్రభుత్వ విధానం స్పష్టం చేయాలి: ఎమ్మెల్సీ బొత్స..

కూటమి పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలమా లేక వ్యతిరేకమా? చెప్పాలంటూ మాజీ మంత్రి బొత్స ప్రశ్నించారు. ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం రైతులు వేలాది ఎకరాలు ఇచ్చారని, ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి దాన్ని సంపాదించుకున్నట్లు బొత్స చెప్పుకొచ్చారు.

AP Politics: రాఖీ పండుగ.. వైఎస్ షర్మిల గురించి అమర్నాథ్ ఇలా మాట్లాడారేంటి..?

AP Politics: రాఖీ పండుగ.. వైఎస్ షర్మిల గురించి అమర్నాథ్ ఇలా మాట్లాడారేంటి..?

వైఎస్ ఫ్యామిలీలో విబేధాలతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వైఎస్ షర్మిలా రెడ్డి అస్సలు మాట్లాడుకోవడం లేదు. ఇద్దరూ ఉప్పు-నిప్పులానే ఉన్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటున్న ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరింత చిచ్చు రాజేశారు. దీంతో అటు షర్మిల అభిమానులు.. ఇటు జగన్ వీరాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి..

Amarnath: కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయాలి

Amarnath: కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయాలి

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలో నిలబడటానికి కనీసం ఎన్టీఏ కూటమి నేతలకి అభ్యర్థి కూడా లేరని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అమర్నాథ్ విమర్శించారు. వారు భయపడే ఎమ్మెల్సీ ఎన్నికలు నుంచి తప్పుకున్నారని ఆరోపించారు.

Gudivada Amarnath:  ‘తల్లికి వందనం’ పథకంపై  అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు

Gudivada Amarnath: ‘తల్లికి వందనం’ పథకంపై అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు

Andhrapradesh: ‘తల్లికి వందనం’ పథకంపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లికి వందనం పథకంపై విద్యార్థి తల్లిదండ్రులలో అనుమానం ఉందన్నారు. మాట ఇచ్చిన ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల అందరికీ తల్లికి వందనం పథకం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

AP Politics: అంతా గప్‌ చుప్.. ఆ నేతల సైలెంట్‌ వెనుక అసలు రహస్యం అదేనా..?

AP Politics: అంతా గప్‌ చుప్.. ఆ నేతల సైలెంట్‌ వెనుక అసలు రహస్యం అదేనా..?

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ.. కొందరు నేతల నోళ్లకు విశ్రాంతి లేకుండా పోయింది. ప్రతిరోజూ మీడియాలో కనిపిస్తూ.. అప్పటి విపక్ష నేతలపై నిత్యం అభ్యంతరకర పదాలతో విరుచుకుపడేవారు. రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం..

AP News: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కి జీవీఎంసీ నోటీసులు

AP News: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కి జీవీఎంసీ నోటీసులు

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్‌కు జీవీఎంసీ నోటీసులు జారీ చేసింది. మింది గ్రామం చిట్టివానిపాలెంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా జీ ప్లస్ 4 వాణిజ్య భవన సముదాయం నిర్మించడంతో అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు.

Gudivada Amarnath: అమర్‌.. అక్రమ నిర్మాణం

Gudivada Amarnath: అమర్‌.. అక్రమ నిర్మాణం

మంత్రి కావడంతో అధికారులు సైతం ఆయన ఆదేశాలకు ‘జీ హుజూర్‌’ అంటూ సాగిలపడిపోయేవారు.

Amarnath: ఋషికొండపై టీడీపీ నేతల తప్పుడు ప్రచారం: గుడివాడ అమరనాథ్

Amarnath: ఋషికొండపై టీడీపీ నేతల తప్పుడు ప్రచారం: గుడివాడ అమరనాథ్

విశాఖ: ఋషికొండపై జగన్ నిర్మించిన కట్టడాలపై తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జగన్ సొంత భవనాల్లా రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, రుషికొండ భవనాలపై వాస్తవాలను ప్రజలను గమనించాలని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు.

Gudivada Amarnath: ‘వన్ సైడ్ విక్టరీ మాదే...మళ్లీ జగనే సీఎం’

Gudivada Amarnath: ‘వన్ సైడ్ విక్టరీ మాదే...మళ్లీ జగనే సీఎం’

Andhrapradesh: ‘‘వన్ సైడ్ విక్టరీ మాది...మళ్ళీ జగనే సీఎం’’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో కంటే 1 సీటు అయినా వైసీపీ గెలుచుకుంటుందని.. 23 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీల అవసరం ఉండే ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నామని తెలిపారు.

AP Elections 2024: గాజువాక ప్రజల అభిప్రాయాల మేరకు మేనిఫెస్టో: మంత్రి గుడివాడ

AP Elections 2024: గాజువాక ప్రజల అభిప్రాయాల మేరకు మేనిఫెస్టో: మంత్రి గుడివాడ

Andhrapradesh: గాజువాక పీపుల్స్ మేనిఫెస్టో 2024 మంత్రి గుడివాడ అమర్నాథ్ విడుదల చేశారు. గురువారం గాజువాక పార్టీ ఆఫీసులో నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. గాజువాక నియోజకవర్గం ప్రజల అభిప్రాయాలు సేకరించి మ్యానిఫెస్టో తయారు చేశామని తెలిపారు. ఉగాది రోజున ఒక వెబ్ సైట్‌ను ప్రారంభించి...

తాజా వార్తలు

మరిన్ని చదవండి