• Home » Group-1

Group-1

Hyderabad: గ్రూప్‌-1లో 67.4 శాతం హాజరు

Hyderabad: గ్రూప్‌-1లో 67.4 శాతం హాజరు

గ్రూప్‌-1 పరీక్షలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని 46 కేంద్రాల్లో శనివారం పేపర్‌-5 నిర్వహించారు. 21,181 మంది హాజరయ్యారని టీఎ్‌సపీఎస్సీ

Group-1 Exam: చీరకొంగులో చిట్టీలు దాచి దొరికిన మహిళ

Group-1 Exam: చీరకొంగులో చిట్టీలు దాచి దొరికిన మహిళ

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలో కాపీయింగ్‌ వెలుగుచూసింది.

Group-1 Posts: గ్రూప్‌-1కు తగ్గుతున్న పోటీ

Group-1 Posts: గ్రూప్‌-1కు తగ్గుతున్న పోటీ

గ్రూప్‌-1 పోస్టులకు పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతోంది. 1:50 నిష్పత్తితో మొదలైన ఈ పోటీ ప్రస్తుతం 1:37 నిష్పత్తికి చేరుకుంది.

CM Revanth Reddy: ఆందోళన వద్దు.. ఏకాగ్రతతో పరీక్షలు రాయండి

CM Revanth Reddy: ఆందోళన వద్దు.. ఏకాగ్రతతో పరీక్షలు రాయండి

రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రారంభమైన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Group-1 exams: ప్రశాంతంగా గ్రూప్‌-1 మెయిన్స్‌

Group-1 exams: ప్రశాంతంగా గ్రూప్‌-1 మెయిన్స్‌

రాష్ట్రంలో గ్రూపు-1 మెయిన్‌ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. తొలి రోజు (సోమవారం) ఇంగ్లిష్‌ క్వాలిఫై పరీక్ష ప్రశాంతంగా జరిగింది.

Supreme Court: గ్రూప్‌-1 వాయిదాకు  సుప్రీం నిరాకరణ..

Supreme Court: గ్రూప్‌-1 వాయిదాకు సుప్రీం నిరాకరణ..

తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్షల వాయిదా, జీవో రద్దుపిటిషన్‌పై జోక్యం చేసుకోలేమని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఫలితాల వెల్లడికి ముందే విచారణను ముగించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది.

Mahesh Kumar Goud: బీసీ బిడ్డగా భరోసా ఇస్తున్నా..

Mahesh Kumar Goud: బీసీ బిడ్డగా భరోసా ఇస్తున్నా..

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల నిలుపుదలకు సుప్రీంకోర్టు నిరాకరించడం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ హర్షం వ్యక్తం చేశారు.

Group-1 Exams: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 మెయిన్స్ ప్రారంభం

Group-1 Exams: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 మెయిన్స్ ప్రారంభం

ఎన్నో ఉద్రిక్తతల నడుమ ఎట్టకేలకు తెలంగాణ గ్రూప్- 1 పరీక్షలు ప్రారంభమయ్యాయి. జీవో 29 రద్దు చేయాలని, మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు కొన్ని రోజులుగా నిరసనలు, ఆందోళనలు, ధర్నాలతో హైదరాబాద్ నగరాన్ని హోరెత్తించారు.

Group-1 Exam: గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్.. సుప్రీం సంచలన ఆదేశాలు..

Group-1 Exam: గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్.. సుప్రీం సంచలన ఆదేశాలు..

మరోవైపు పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థులు జీవో 29పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గ్రూప్-1 బాధితుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలను వాయిదా వేయలేమని పేర్కొంది. భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో టీజీపీఎస్సీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మరికాసేపట్లో..

Group-1 Exams: గ్రూప్-1 అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ..

Group-1 Exams: గ్రూప్-1 అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ..

పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ సిద్దంకాగా.. మరోవైపు పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థులు జీవో 29పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాపేపట్లో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈకేసును విచారించనుంది. ఈక్రమంలో భారత అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పును ఇస్తుందనే ఉత్కంఠ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి