• Home » Group-1

Group-1

CM Revanth Reddy: ఆందోళన వద్దు.. ఏకాగ్రతతో పరీక్షలు రాయండి

CM Revanth Reddy: ఆందోళన వద్దు.. ఏకాగ్రతతో పరీక్షలు రాయండి

రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రారంభమైన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Group-1 exams: ప్రశాంతంగా గ్రూప్‌-1 మెయిన్స్‌

Group-1 exams: ప్రశాంతంగా గ్రూప్‌-1 మెయిన్స్‌

రాష్ట్రంలో గ్రూపు-1 మెయిన్‌ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. తొలి రోజు (సోమవారం) ఇంగ్లిష్‌ క్వాలిఫై పరీక్ష ప్రశాంతంగా జరిగింది.

Supreme Court: గ్రూప్‌-1 వాయిదాకు  సుప్రీం నిరాకరణ..

Supreme Court: గ్రూప్‌-1 వాయిదాకు సుప్రీం నిరాకరణ..

తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్షల వాయిదా, జీవో రద్దుపిటిషన్‌పై జోక్యం చేసుకోలేమని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఫలితాల వెల్లడికి ముందే విచారణను ముగించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది.

Mahesh Kumar Goud: బీసీ బిడ్డగా భరోసా ఇస్తున్నా..

Mahesh Kumar Goud: బీసీ బిడ్డగా భరోసా ఇస్తున్నా..

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల నిలుపుదలకు సుప్రీంకోర్టు నిరాకరించడం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ హర్షం వ్యక్తం చేశారు.

Group-1 Exams: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 మెయిన్స్ ప్రారంభం

Group-1 Exams: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 మెయిన్స్ ప్రారంభం

ఎన్నో ఉద్రిక్తతల నడుమ ఎట్టకేలకు తెలంగాణ గ్రూప్- 1 పరీక్షలు ప్రారంభమయ్యాయి. జీవో 29 రద్దు చేయాలని, మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు కొన్ని రోజులుగా నిరసనలు, ఆందోళనలు, ధర్నాలతో హైదరాబాద్ నగరాన్ని హోరెత్తించారు.

Group-1 Exam: గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్.. సుప్రీం సంచలన ఆదేశాలు..

Group-1 Exam: గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్.. సుప్రీం సంచలన ఆదేశాలు..

మరోవైపు పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థులు జీవో 29పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గ్రూప్-1 బాధితుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలను వాయిదా వేయలేమని పేర్కొంది. భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో టీజీపీఎస్సీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మరికాసేపట్లో..

Group-1 Exams: గ్రూప్-1 అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ..

Group-1 Exams: గ్రూప్-1 అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ..

పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ సిద్దంకాగా.. మరోవైపు పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థులు జీవో 29పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాపేపట్లో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈకేసును విచారించనుంది. ఈక్రమంలో భారత అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పును ఇస్తుందనే ఉత్కంఠ..

నేడు సుప్రీంలో ‘గ్రూప్‌-1’ కేసు విచారణ

నేడు సుప్రీంలో ‘గ్రూప్‌-1’ కేసు విచారణ

తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్షను వాయిదా వేయాలని, జీవో -29 రద్దు చేయాలని కోరుతూ పోగుల రాంబాబు అనే అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది.

Supreme Court: నేడు సుప్రీంలో ‘గ్రూప్‌-1’ కేసు విచారణ

Supreme Court: నేడు సుప్రీంలో ‘గ్రూప్‌-1’ కేసు విచారణ

తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్షను వాయిదా వేయాలని, జీవో -29 రద్దు చేయాలని కోరుతూ పోగుల రాంబాబు అనే అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది.

Mahesh Kumar Goud: జీవో 29తో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు  అన్యాయం జరగదు

Mahesh Kumar Goud: జీవో 29తో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరగదు

గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి సంబంధించి జీవో 29తో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అభ్యర్థులకు నష్టం జరుగుతుందన్నది అపోహ మాత్రమేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి