• Home » Group-1

Group-1

Bandi Sanjay: రేవంత్‌ను దించేందుకు మంత్రుల కుట్ర

Bandi Sanjay: రేవంత్‌ను దించేందుకు మంత్రుల కుట్ర

రేవంత్‌ రెడ్డిని సీఎం పదవి నుంచి దించేయాలని కాంగ్రెస్‌ మంత్రులు, నాయకులు కుట్రలు చేస్తున్నారని, తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

గ్రూప్‌-1 అభ్యర్థులపై లాఠీఛార్జ్‌

గ్రూప్‌-1 అభ్యర్థులపై లాఠీఛార్జ్‌

ఈనెల 21 నుంచి జరగనున్న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేయాలని, జీవో 29ను రద్దు చేయాలని ర్యాలీ నిర్వహిస్తున్న అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు.

Supreme Court: గ్రూప్‌-1 పరీక్షను వాయిదా వేయాలి

Supreme Court: గ్రూప్‌-1 పరీక్షను వాయిదా వేయాలి

తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్షలను వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ పోగుల రాంబాబు అనే అభ్యర్థి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

High Court: మెయిన్స్‌కు ఓకే

High Court: మెయిన్స్‌కు ఓకే

గ్రూప్‌-1 మెయిన్స్‌ అభ్యర్థులకు ఊరట. మెయిన్స్‌ పరీక్షల నిర్వహణకు ఉన్న అడ్డంకులను హైకోర్టు తొలగించింది.

TGPSC: గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ షాక్.. కీలక తీర్పు..

TGPSC: గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ షాక్.. కీలక తీర్పు..

Telangana Group 1 Aspirants: తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష రాసే అభ్యర్థులకు బిగ్ షాక్ ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్.

Group 4 candidates: గాంధీభవన్ వద్ద గ్రూప్ - 4 అభ్యర్థుల ఆందోళన..  డిమాండ్స్ ఇవే

Group 4 candidates: గాంధీభవన్ వద్ద గ్రూప్ - 4 అభ్యర్థుల ఆందోళన.. డిమాండ్స్ ఇవే

Telangana: గ్రూప్ -2, గ్రూప్ -1 మెయిన్‌కు ఎంపిక అయిన వారిని గ్రూప్ 4 నుంచి వెంటనే అన్ లివింగ్ చేయాలని గ్రూప్-4 ఉద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేశారు. పెద్ద పోస్ట్‌లలో ఉన్న వారు అన్ లివింగ్ ఆప్షన్ ఇవ్వాలన్నారు. వారి పోస్ట్‌లు వచ్చి వెళ్లిన తర్వాత బ్యాక్ లాగ్‌లుగా ఉంచవద్దని.. దీని వల్ల వెనకున్న అభ్యర్థులు నష్టపోతారని వాపోయారు.

Group -1 Candidates: సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులు

Group -1 Candidates: సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులు

Telangana: జీవో 29 ని రద్దు చేయాలంటూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. జీవో 29 వల్ల జరిగే నష్టాన్ని ప్రధాన న్యాయమూర్తికి తమ న్యాయవాది వివరించారని అభ్యర్థులు తెలిపారు. సోమవారం (అక్టోబర్ 21) రోజు మొదటి కేసుగా తీసుకొని విచారిస్తామని వాయిదా వేసినట్లు చెప్పారు.

Hyderabad: గ్రూప్‌-1 మెయిన్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

Hyderabad: గ్రూప్‌-1 మెయిన్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

ఈ నెల 21 నుంచి 27 వరకు జరిగే గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు.

Jobs: రోడ్డెక్కిన గ్రూప్-1 అభ్యర్థులు..  మెయిన్స్ వాయిదా వేయాలని డిమాండ్

Jobs: రోడ్డెక్కిన గ్రూప్-1 అభ్యర్థులు.. మెయిన్స్ వాయిదా వేయాలని డిమాండ్

గ్రూప్-1 నోటిపికేషన్లను సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించినప్పటికీ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. గ్రూప్‌-1 నోటిఫికేషన్లు సవాల్‌ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ.. గ్రూప్-1 మెయిన్‌ పరీక్షలకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈనెల 18వ తేదీ నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. కోర్టు ద్వారా చేసిన ..

High Court: విద్యా విషయాల్లో నిపుణుల అభిప్రాయాలే కీలకం

High Court: విద్యా విషయాల్లో నిపుణుల అభిప్రాయాలే కీలకం

రాష్ట్రంలో గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణకు అడ్డంకి తొలగింది. జూన్‌ 9న జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి