Home » Governor of Tamil Nadu
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన డీఎంకే(DMK) ప్రభుత్వం శాసనసభలో వివిధ చట్టాలకు సంబంధించి చేసిన బిల్లులను ఆమోదించకుండా పెండింగ్లో ఉంచి,
గవర్నర్లు ప్రజాస్వామ్యాన్ని తుంగలతో తొక్కి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత పి. చిదంబరం విమర్శించారు.
ఇన్నాళ్లూ రాజ్భవన్కు, జార్జ్కోటకు మధ్య జరిగిన మౌనయుద్ధం మాటలరూపం దాల్చుతోంది. ఇన్నాళ్లూ తన చేతలతో డీఎంకే ప్ర
కూడన్కుళం అణువిద్యుత్ కేంద్రానికి, స్టెరిలైట్ కర్మాగారానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలకు విదేశీ నిధులు అందాయంటూ రాష్ట్ర గవర్నర్
గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi) కోసం రాష్ట్రంలోని 9 యూనివర్శిటీలు ఎదురు చూస్తున్నాయి. కనీసం గంట సమయమైనా కేటాయిస్తే
రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి(RN Ravi) ఆకస్మికంగా ఢిల్లీకి పయనమయ్యారు. శాసనసభలో ఆన్లైన్ రమ్మీ నిషేధ చట్టం బిల్లును రెండోమారు ఏ
రాష్ట్రంలో అత్యున్నతమైన రాజ్భవన్ను కూడా కొందరు అవమానిస్తున్నారని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
నిమ్స్ ఆస్పత్రి (Nimes Hospital)కి గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) వచ్చారు. నిమ్స్లో కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి కుటుంబ సభ్యులను గవర్నర్ పరామర్శించారు.
గవర్నర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి (MLC Kaushik Reddy), జాతీయ మహిళా కమిషన్కు క్షమాపణ చెప్పారు. గవర్నర్ తమిళిసై ...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి (MLC Kaushik Reddy)కి జాతీయ మహిళా కమిషన్ నోటీసులిచ్చింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) పై కౌశిక్రెడ్డి వ్యాఖ్యలను