Home » Governor of Tamil Nadu
రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి(Governor RN Ravi) శనివారం ఉన్నట్టుండి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. ఉదయం 10 గంటల సమయంలో
వాణిజ్యనగరం కోయంబత్తూరులో గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi)కి వ్యతిరేకంగా తందై పెరియార్ ద్రావిడర్ కళగం ఆధ్వర్యంలో
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో రాష్ట్రప్రభుత్వ పాఠ్యాంశాలను అమలు చేయాల్సిన అవసరం లేదని గవర్నర్
అవును.. పంద్రాగస్టు (August-15th) సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై (TS CM KCR) .. రాష్ట్ర గవర్నర్ తమిళిసై (Tamilsai) మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చెన్నైకి వెళ్లిన గవర్నర్ వేడుకల్లో పాల్గొన్నారు...
రాష్ట్రాభివృద్ధిని, దేశాభివృద్ధిని అడ్డుకునేవారిని తాను బద్ధ శత్రువులుగానే భావిస్తానని, 130 కోట్ల మంది జనాభా కలిగిన దేశంలో ప్రజలకు ప్ర
రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీ(Minister Senthil Balaji) వ్యవహారంపై గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi) అటార్నీ జనరల్ వెంకటరమణితో మం
ఏడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్ళిన రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi) శనివారం మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో
రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi) ఏడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. ఈడీ విచారణను
అన్నాడీఎంకే మాజీ మంత్రులపై న్యాయవిచారణ జరిపేందుకు అనుమతి జారీ చేయలేదంటూ న్యాయశాఖ మంత్రి రఘుపతి చేసిన ఆరోపణల
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తన నడవడిక ద్వారా, భారత దేశ సారాన్ని, భారతీయుల సత్తాను అర్థం చేసుకోవడం ద్వారా అపూర్వ సిద్ధాంతాన్ని సృష్టించారని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (Governor RN Ravi) అన్నారు. సనాతన ధర్మం గురించి ప్రపంచానికి చాటిచెప్పవలసిన అవసరం ఎంతో ఉందన్నారు. బలం స్నేహితులను తీసుకొస్తుందని, బలహీనత శత్రువులను ఆహ్వానిస్తుందని శుక్రాచార్యుడు ‘శుక్ర నీతి’లో చెప్పారని తెలిపారు.