Home » Governor Abdul Nazeer
ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు.
మహాత్మాగాంధీ 77వ వర్ధంతిని అమర వీరుల దినోత్సవంగా జరుపుకుంటున్న నేపథ్యంలో గురువారం రాజ్భవన్లో వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేశారు.
‘ఎట్ హోం కార్యక్రమం గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏర్పాటు చేశారు.
10 సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారికి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
ఏసు ప్రేమ, క్షమాపణ, కరుణ బోధనలను ప్రజలు క్రిస్మ్సగా జరుపుకుంటారని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు.
75వ జాతీయ రాజ్యాంగ దినోత్సవం స్వతంత్ర భారత చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమర్థవంతమైన వారధి నిర్మించేందుకు గవర్నర్లు కీలక పాత్ర పోషించాలని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్లో గవర్నర్ల సదస్సునుద్దేశించి ఆయన ప్రసంగించారు.
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని మణిపాల్ ఆస్పత్రికి వచ్చారు. గతంలో శస్త్ర చికిత్స చేయించుకున్న గవర్నర్ సాధారణ
ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ తొలి సమావేశాలు ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక కోసం రెండు రోజులపాటు సమావేశం కానుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రొటెం స్పీకర్ అనే పదం ఎక్కువుగా వినిపిస్తోంది.