• Home » Goshamahal

Goshamahal

TG News: షాకింగ్ న్యూస్.. పది అడుగుల లోతులో పడ్డ భారీ ట్రక్

TG News: షాకింగ్ న్యూస్.. పది అడుగుల లోతులో పడ్డ భారీ ట్రక్

Telangana: నగరంలో మరోసారి రోడ్డు కుంగుబాటుకు గురైంది. దాదాపు పది అడుగుల లోతులో భారీ ట్రక్కు దిగబడిపోయింది. అయితే ట్రక్కులో ఉన్న లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

Hyderabad: సీఎం రేవంత్‏కు ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ.. దాంట్లో ఏమున్నదంటే..

Hyderabad: సీఎం రేవంత్‏కు ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ.. దాంట్లో ఏమున్నదంటే..

గోషామహల్‌ స్టేడియం(Goshamahal Stadium)లో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించొద్దని ఎమ్మెల్యే రాజాసింగ్‌(MLA Raja Singh) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. ‘మీరు గోషామహల్‌ స్టేడియంలో నిర్మించతలపెట్టిన ఉస్మానియా భవనం ప్రాజెక్టును మరోచోటుకు మార్చాలని కోరుతున్నాను.

TG News: ఆ ప్రాంతంలో వరుసగా కుంగిపోతున్న రోడ్లు.. భయాందోళనలో ప్రజలు

TG News: ఆ ప్రాంతంలో వరుసగా కుంగిపోతున్న రోడ్లు.. భయాందోళనలో ప్రజలు

Telangana: హైదరాబాద్‌లో రోడ్లు అకస్మాత్తుగా కుంగిపోతున్నాయి. భూకంపం వచ్చిందా అన్న తీరుగా రోడ్డు కుంగిపోతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

MLA RajaSingh: హత్యకు రెక్కీ.. స్పందించిన రాజా సింగ్

MLA RajaSingh: హత్యకు రెక్కీ.. స్పందించిన రాజా సింగ్

తన నివాసం వద్ద రెక్కీ నిర్వహించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై గోషా మహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆదివారం హైదరాబాద్‌లో స్పందించారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని నగర పోలీస్ ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. అయినా ఇటువంటి వాటికి తాను భయపడనని రాజా సింగ్ స్పష్టం చేశారు.

CM Revanth : ఆపరేషన్‌ మూసీ

CM Revanth : ఆపరేషన్‌ మూసీ

మూసీనదికి పూర్వ వైభవాన్ని కల్పించాలని కంకణబద్ధమైన రేవంత్‌ సర్కారు.. పక్కా ప్రణాళికతో ముం దుకు సాగుతోంది. ‘ఆపరేషన్‌ మూసీ’కి సన్నాహాలు చేస్తోంది.

CM Revanth : 17 నుంచి ప్రజాపాలన

CM Revanth : 17 నుంచి ప్రజాపాలన

రాష్ట్రంలో సెప్టెంబరు 17 నుంచి పది రోజులపాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌ కార్డులు, హెల్త్‌ కార్డులు జారీ చేసేందుకు ఈసారి ప్రజాపాలన కార్యక్రమం చేపడతామని సీఎం చెప్పారు.

 MLA Rajasingh : జీఎస్టీ స్కాం కేసును సీబీఐకి బదలాయించండి

MLA Rajasingh : జీఎస్టీ స్కాం కేసును సీబీఐకి బదలాయించండి

వాణిజ్య పన్నులశాఖలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కుంభకోణం కేసును సీఐడీ నుంచి సీబీఐకి బదలాయించేందుకు జోక్యం చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరారు.

TG News: గోషామహల్‌‌ చాక్నవాడి ప్రాంతంలో మరోసారి కుంగిన రోడ్డు..

TG News: గోషామహల్‌‌ చాక్నవాడి ప్రాంతంలో మరోసారి కుంగిన రోడ్డు..

గోషామహల్‌ చాక్నవాడి ప్రాంతంలో మరోసారి రోడ్డు కుంగిపోయింది. ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయి డీసీఎం వాహనం కిందపడిపోయింది. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Hyderabad: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్‌..

Hyderabad: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్‌..

తనను చంపుతామని కొందరు దుండగులు ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగారని గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌(Goshamahal BJP MLA Rajasingh) తెలిపారు. ఇప్పటికే పలుమార్లు బెదిరింపు కాల్స్‌ రాగా.. పోలీసులకు ఫిర్యాదు చేశానని ‘ఎక్స్‌’లో వెల్లడించారు.

CM Revanth :బీజేపీకి ఓటేస్తే రాష్ట్రం నాశనం

CM Revanth :బీజేపీకి ఓటేస్తే రాష్ట్రం నాశనం

ప్రస్తుతం మన రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నదని, జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు వస్తున్నాయని, అభివృద్ధి జరుగుతోందని.. ఎవరైనా పొరపాటున బీజేపీకి ఓటేస్తే మతాల మధ్య చిచ్చుపెడతారని, పొద్దున లేస్తే మనుషుల మధ్య పంచాయితీలుంటాయని....

తాజా వార్తలు

మరిన్ని చదవండి