Home » Gorantla Butchaiah Choudary
అమరావతి: రాజ్యసభ ఎన్నికలపై తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున అభ్యర్థిని నిలబెట్టాలని...
Andhrapradesh: అవినీతికి సహకరించే అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఎర్రగడ్డకు పంపించటానికి జగన్ అర్హుడు అంటూ ఎద్దేవా చేశారు.
మార్చాల్సింది మంత్రులు, ఎమ్మెల్యేలను కాదు.. ముఖ్యమంత్రి జగన్ ( CM JAGAN ) నే అని తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ( Gorantla Butchaiah Chowdary ) ఎద్దేవా చేశారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...గత ఎన్నికలల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గాల్లో కొట్టుకొచ్చారని.. ఈసారి ఎన్నికల్లో వరదల్లో కొట్టుకుపోవడం ఖాయమని గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు.
Telugu Desam Party: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ఆయన తాజాగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. వైసీపీ అధినేత, సీఎం జగన్పై బుచ్చయ్య చౌదరి ఓ ట్వీట్ చేశారు. శుక్రవారం విడుదలైన ప్రభాస్ సలార్ మూవీని ప్రస్తావిస్తూ ఆయన చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది.
కోర్టులో ఫైళ్లను మాయం చేసి, కల్తీ మద్యం, అక్రమ ఇసుక రవాణా, సిలికాన్ దోపిడీలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ( Minister Kakani Govardhan Reddy ) మునిగి తేలుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ( Gorantla Butchaiah Chowdary )విమర్శించారు.
సీఐడీ వాళ్ళు తనకు నోటీసులు ఇచ్చినట్టు వైసీపీ ప్రచారం చేసిందని.. సీఐడీ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రశ్నించే వారిని జైలులో పెడుతున్నారు. జగన్ గ్యాంగ్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందన్నారు. నిత్యం 144, 30 సెక్షన్లు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. జగన్ సీఐడీతో కలిసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.
వైసీపీ తప్పుడు ఓట్లను నమెదు చేస్తుూ, ఉన్న ఓట్లను తొలగిస్తుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ( Gorantla Butchaiah Chowdary ) అన్నారు.
ఏపీలో జగన్ (Cm jagan) మూడు లక్షల కోట్లు దోచేశారు. పది శాతం కమీషన్లు ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తున్నారు. విద్యుత్ కొనుగోలు పేరుతో రూ. 25 వేల కోట్లు దోపిడీ
రాజమండ్రి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోగ్యం విషయంలో జైలు అధికారులు, వైద్యులు సక్రమమైన విధానంలో హెల్త్ బులిటెన్ విడుదల చేయటం లేదని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
పనికిమాలిన చెత్త సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విరుచుకుపడ్డారు.