Home » Google
గూగుల్ ప్రతిసారి యూజర్లు, వ్యాపారస్తుల సౌలభ్యం మేరకు అనేక ఫీచర్లను అందిస్తోంది. అందులో భాగంగానే చిన్న వ్యాపారాలస్తుల కోసం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలేంటనేది ఇక్కడ తెలుసుకుందాం.
దిగ్గజ సింగర్ క్రిష్ణ కుమార్ కున్నాత్ అంతే తెలియనివారు పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే హింధీలో 500లకుపైగా పాటలు, ఇతర భారతీయ భాషల్లో 200లకు పైగా పాటలు పాడి అలరించారు. ప్రక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఆయనను గౌరవిస్తూ గూగుల్ ప్రత్యేక ఇవాళ డూడుల్ యానిమేషన్ను ప్రచురించింది.
గూగుల్ కంపెనీ తన ఉద్యోగులకు చక్కటి భోజన సదుపాయలను ఉచితంగా అందిస్తోందని టెక్ రంగంలో పనిచేస్తున్నవారికి చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా గూగుల్ ఫ్రీ మీల్స్ పాలసీ ప్రాచుర్యం పొందింది. మరి ఎందుకు ఇంతలా ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
సైబర్ స్కామర్లు ఇప్పుడు Gmailని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఏఐ ఆధారిత సాధనాలను ఉపయోగించి వినియోగదారుల ఖాతాలను రికవరీ చేస్తామని మభ్యపెడుతూ మోసం చేస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ 'గూగుల్ ఫర్ ఇండియా' 10వ ఈవెంట్ ఈరోజు ఢిల్లీలో నిర్వహించింది. ఈ ఈవెంట్లో గూగుల్ జెమిని ఏఐ గురించి సహా కీలక ప్రకటనలు చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
టెక్ ప్రియులకు గుడ్ న్యూస్. గూగుల్ తన వార్షిక ‘గూగుల్ ఫర్ ఇండియా 2024’ ఈవెంట్ను అక్టోబర్ 3న నిర్వహించబోతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ Android, AI, Google అసిస్టెంట్ సహా కీలక సేవల గురించి ప్రకటనలు చేసే అవకాశం ఉంది.
మీకు కూడా జీమెయిల్ అకౌంట్ ఉందా. దానిని గత రెండేళ్లుగా ఉపయోగించడం లేదా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే సెప్టెంబర్ 20, 2024 నుంచి అలాంటి ఖాతాలను గూగుల్ తొలగించనుంది. ఈ క్రమంలో అలాంటి ఖాతాలను కాపాడుకోవాలంటే ఏం చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
డెస్క్టాప్ కంప్యూటర్లలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడేవారు జాగ్రత్తగా ఉండాలని భారత ‘కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్)’ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.
యూట్యూబ్(YouTube) మాజీ సీఈవో సుసాన్ వోజ్కికీ(56)(Susan Wojcicki) కన్నుమూశారు. ఈ క్రమంలో ఆమె భర్త డెన్నిస్ ట్రోపర్ ఫేస్బుక్ భావోద్వేగ పోస్ట్ చేసి ఈ విచారకరమైన వార్తను షేర్ చేశారు. ఈ ఘటనపై గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్(Sundar Pichai) శనివారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X వేదికగా స్పందించారు.
యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్కికీ అనారోగ్యంతో కన్నుమూశారు. రెండేళ్ల నుంచి ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. యూట్యూబ్కు పాపులారిటీ తీసుకొచ్చేందుకు సుసాన్ కృషి చేశారు. సుసాన్ కన్నుమూశారని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.