Home » Golla Baburao
రాజ్యసభకు వైసీపీ ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కడపకు చెందిన మేడా రఘునాథ రెడ్డి, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పేర్లను ఫిక్స్ చేయడం జరిగింది.