• Home » Godavari

Godavari

AP Politics : స్టార్ట్.. కెమెరా.. పాలిటిక్స్.. వైసీపీలోకి వీవీ వినాయక్.. పోటీ ఎక్కడినుంచంటే..?

AP Politics : స్టార్ట్.. కెమెరా.. పాలిటిక్స్.. వైసీపీలోకి వీవీ వినాయక్.. పోటీ ఎక్కడినుంచంటే..?

Director VV Vinayak Joining YCP : సినీ రంగానికి (Film Industry).. రాజకీయ రంగానికి (Politics) విడదీయరాని అనుబంధమున్న విషయం అందరికీ తెలిసిందే. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఎందరో నటీనటులు.. రాజకీయాల్లో రాణించారు. ఎంజీఆర్ (MGR), జయలలిత (Jayalalitha), ఎన్టీఆర్ (NTR) లాంటి వారు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేయగా.. ఏపీ మంత్రిగా రోజా (Roja) సేవలందిస్తున్నారు. ఇలా ఒకరా ఇద్దరా పదుల సంఖ్యలో నటీనటులు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే, ఎంపీలుగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా.. ముఖ్యమంత్రులుగా ఎదిగారు..

Kakinada: గోదావరిలో గల్లంతైన  నలుగురిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం

Kakinada: గోదావరిలో గల్లంతైన నలుగురిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం

కాకినాడ: గోదావరిలో గల్లంతైన నలుగురు యువకుల్లో ఇద్దరి మృతదేహాల ఆచూకీ లభ్యమైంది. నదిలో మునిగిపోయిన సమీపంలోనే మృతదేహాలను గుర్తించారు. మృతులు ముద్దన పనింద్ర గణేష్ (21), పెండ్యాల బాలాజీ (21)గా గుర్తించారు. మిగిలిన మరో ఇద్దరి ఆచూకీ కోసం..

Godavari: భద్రాచలం వద్ద  గోదావరి మహోగ్ర రూపం

Godavari: భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నీటిమట్టం 56.10 అడుగులకు చేరింది.

Bhadrachalam : మహోగ్ర రూపం దాల్చిన గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Bhadrachalam : మహోగ్ర రూపం దాల్చిన గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ

గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నీటిమట్టం 54.4 అడుగులు దాటేసింది. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్లకు రాకపోకలు నిలిచిపోయాయి.

 CM KCR: వర్షాలు, వరదల పరిస్థితులపై ఆరా

CM KCR: వర్షాలు, వరదల పరిస్థితులపై ఆరా

ములుగు జిల్లాలో భారీ వర్షాలు, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష చేపట్టారు. వరద ఉధృతి తగ్గి పరిస్థితులు కుదుటపడుతున్న జీహెచ్ఎంసీ పరిధిలో సహాయక కార్యక్రమాలను కొనసాగించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

Godavari : ఉగ్ర గోదారి

Godavari : ఉగ్ర గోదారి

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు గురువారం తగ్గుముఖం పట్టినప్పటికీ గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. గత కొన్నిరోజులుగా గోదావరి ప్రవాహం పెరుగుతూ, తగ్గుతూ ప్రజలను భయపెడుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు సీలేరు, శబరి, ఇంద్రావతి ఉపనదులు, కొండవాగుల జలాలు భారీగా గోదావరిలోకి

River Godavari : పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

River Godavari : పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

గత ఐదారు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి బాగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇక ధవళేశ్వరం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Heavy Rains: అమాంతం పెరిగిపోయిన ప్రాణాహిత, గోదవరి నదుల ప్రవాహం

Heavy Rains: అమాంతం పెరిగిపోయిన ప్రాణాహిత, గోదవరి నదుల ప్రవాహం

భారీ వర్షాలతో జిల్లాలోని ప్రాణహిత, గోదావరి నదులకు వరద పోటు అధికంగా ఉంది. గోదావరి పుష్కర ఘాట్‌ల వద్ద 10.950 మీటర్ల ఎత్తులో ప్రాణహిత, గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి.

వరద నీటిలో చిక్కుకుపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఉప్పొంగుతున్న గోదావరి

వరద నీటిలో చిక్కుకుపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఉప్పొంగుతున్న గోదావరి

చింతూరు మండలం కుయిగూరు వద్ద వరదలో బస్సు చిక్కుకుపోయింది. ఒడిషా నుంచి ఏపీకి ప్రయాణీకులతో ప్రయివేటు ట్రావెల్ బస్సు వస్తోంది. కుయిగూరు వాగు వంతెనపై వరద నీరు ఉన్నా దాటించేందుకు డ్రైవర్ ప్రయత్నం చేస్తున్నారు.

Godavari : స్వల్పంగా గోదావరి వరద తగ్గుముఖం

Godavari : స్వల్పంగా గోదావరి వరద తగ్గుముఖం

గోదావరి వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. భద్రాచలం దగ్గర ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 39.5 అడుగులుగా ఉంది. దిగువన శబరి నది పోటు వలన గోదావరి ప్రవాహం నిదానంగా మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి