Home » God
తొలిఏకాదశిని పురస్కరించుకుని బుధవారం మండల పరిధిలోని అన్ని ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అలాగే లేపాక్షిలోని దుర్గా, వీరభద్రస్వామి ఆలయంలో వెలసిన విష్ణుమూ ర్తిని ఆలయ అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు.
గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలలో కీలక ఘట్టాలు పూర్తయ్యాయి. జలధి కార్యక్రమం బుధవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి గ్రామోత్సవం అనంతరం తెల్లవారుజామున వెండిగొడుగులు సహా అగ్నిగుండ ప్రవేశం చేశారు. కుళ్లాయిస్వామి గోవిందా గోవింద అంటూ భక్తులు నినదించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అగ్నిగుండ ప్రవేశాన్ని తిలకించారు. స్వామివారు సాయంత్రం రెండోసారి అగ్నిగుండ ప్రవేశం చేశారు. అనంతరం భక్తులు విషాద వదనంతో, కన్నీరు కారుస్తూ గ్రామ సమీపంలోని బావిలో జలధి కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు దూర ప్రాంతాల నుంచి ...
గూగూడు కుళ్లాయిస్వామి పెద్ద సరిగెత్తు వేడుక మంగళవారం కన్నులపండువగా సాగింది. క్షేత్రంలో కుళ్లాయిస్వామి, ఆంజనేయస్వామి దర్శనాల కోసం ఉదయం నుంచే భారీ క్యూ లైన్లు ఏర్పడ్డాయి. రాష్ట్ర నలుమూలల నుంచి, తెలంగాణ, కర్ణాటక, గోవా, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు గూగూడుకు తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. ‘కుళ్లాయి స్వామి గోవిందా.. గోవింద..’ అనే నినదాలతో క్షేత్రం మార్మోగుతోంది. మొక్కుబడి ఉన్న కుటుంబాలవారు కాలిన ..
ప్రసిద్ధిగాంచిన గూగూడు కుళ్లాయిస్వామి చిన్నసరిగెత్తు కార్యక్రమం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గూగూడు కిక్కిరిసి పోయింది. ఈ సందర్భంగా కుళ్లాయిస్వామిని దర్శించుకుని చక్కెర చది వింపులు, ఫతేహాలు నిర్వహించారు...
మండలకేంద్రంలో మొహరం ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం రాత్రి పీర్ల పెట్టెను ఊరేగించి శని వారం ఉదయం పీర్లను భక్తుల దర్శనం కోసం చావిడిలో కొలువు దీర్చారు. సాయంత్రం అగ్ని గుండాన్ని వెలిగించారు. మూడు రోజుల పాటు అగ్ని గుండా న్ని బాగా వెలిగించి ఉత్సవాలు ఘనం గా నిర్వహి స్తారు. బుధవారం సా యంత్రం పీర్ల అ గ్నిగుండ ప్రవేశం నిర్వహిస్తామని ముజావర్ హుస్సే నషా తెలిపారు.
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన గూగూడు కుళ్లాయిస్వామి పీర్లు మకానంలో బుధవారం కొలువుదీరాయి. తెల్లవారుజామున కుళ్లాయిస్వామి పీర్లను బంగారు ఆభరణాలు, పలు రకాల పూలు, వెండి గొడుగులతో ప్రత్యేకంగా అలంకరించారు. ...
మండలంలోని మేడాపు రం గ్రామంలో వెలసిన గ్రా మదేవత పెద్దమ్మ బోనాల ఉత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలను తల పై ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకుని అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా పెద్దమ్మ వి గ్రహాన్ని ప్రత్యేకంగా అలంక రించి పూజలు చేశారు.
పట్టణ పరిధిలోని కో టలో ఉన్న రాఘ వేంధ్రస్వామి మఠంలో కొలువైన యోగ లక్ష్మీ నరాసింహస్వామి వా ర్షికోత్సవాలను ఆదివా రం ఘనంగా నిర్వ హించారు. ఆలయం లో ఉదయం నుంచే వివిధ పూజలు చే శారు. మూల విరాట్ కు అభిషేకాలు, అర్చ నలు నిర్వహించారు. వేదపండితుల మం త్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి కల్యాణో త్సవం కన్నుల పండువగా సాగింది.
జగన్నాథ రథయాత్రను పట్టణంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి వివిధ పూజా కార్యక్రమాలు, హోమాలు చేసి, సాయంత్రం పుర వీధుల్లో రఽథయాత్ర చేప ట్టారు. రాత్రి స్వామికి పుష్పాభిషేకం చేసి వివిధ రకాల నైవేద్యాలను సమ ర్పించారు. రథయాత్ర సందర్భంగా హరినామ సంకీర్తనతో పరిసర ప్రాంతా లు మార్మోగాయు.
ఏ ఆలయమైనా... గర్భగుడిలో ఉన్న మూలవిరాట్ పేరిట ప్రాచుర్యం పొందడం సర్వసాధారణం. కానీ ఉత్సవమూర్తి పేరుతో ప్రసిద్ధి చెందిన ఆలయం ఒకటుంది. అదే శ్రీకాళింగ నర్తన పెరుమాళ్ ఆలయం. తమిళనాడులోని ఊతుక్కాడులోని ఈ ఆలయానికి వెయ్యేళ్ళకు పైగా