Home » Goa
నూతన సంవత్సర వేడుకల కోసం గోవా వెళ్లిన పశ్చిమ గోదావరి యువకుడు అక్కడ దారుణ హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
పర్యాటకులతో వెళ్తున్న బోటు ఆకస్మాత్తుగా బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ విషాధ ఘటన గోవాలో చోటుచేసుకుంది.
పడవ ప్రమాదంలో రక్షించిన 20 మందిని సమీప ఆసుపత్రికి తరలించామని, ప్రయాణికుల్లో ఇద్దరు మినహా పిల్లా పెద్దలందరూ లైఫ్ జాకెట్లు వేసుకున్నట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
అక్రమంగా నిల్వ ఉంచిన గోవా మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని కోస్ట్గార్డులు తమ అధీనంలోకి తీసుకుని నౌకల మార్గాలను మళ్లించారు. జాడ గల్లంతైన వారి ఆచూకీ కోసం అదనపు సామగ్రని రప్పించారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఆరు నౌకలు, నిఘా విమానాలు రంగంలోకి దింపినట్టు అధికారులు తెలిపారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ 60 ఏళ్ల వృద్ధుడు తన భార్యతో కలిసి బీచ్కు వచ్చాడు. అయితే అక్కడ వృద్ధుడు ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు అలల తాకిడికి కొట్టుకుపోయాడు. చూస్తుండగానే సముద్రం లోపలికి వెళ్లిపోయాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
తెలుగు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా యువతకు గుడ్ న్యూస్. ఇకపై సికింద్రాబాద్ నుంచి గోవాకు వారానికి రెండు ట్రైన్లు నడవనున్నాయి. ఇవి అక్టోబర్ 6 నుంచి మొదలుకానున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
గోవా కేంద్రంగా నగరంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్(Online Cricket Betting) దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు. ఒక కలెక్షన్ ఏజెంటును అరెస్టు చేశారు. అతని నుంచి 8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
లైంగిక వేధింపులు, పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీబాషా అలియాస్ జానీ మాస్టర్ను రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు.
బీజేపీలో భిన్నమైన నేత కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ. తనదైన శైలిలో గోవాకు చెందిన బీజేపీ నేతలను శనివారం ఆయన అప్రమత్తం చేశారు. ‘‘కాంగ్రెస్ చేసిన తప్పులను మనమూ చేస్తే బీజేపీ అధికారంలో ఉండి ప్రయోజనం ఏమీ ఉండదు’’ అని ఆయన తేల్చేశారు.