• Home » Gidugu Rudraraju

Gidugu Rudraraju

Gidugu Rudraraju: సీఎం జగన్‌కు విజ్ఞప్తి.. ప్యాలస్ విడిచి జనంలోకి రావాలి

Gidugu Rudraraju: సీఎం జగన్‌కు విజ్ఞప్తి.. ప్యాలస్ విడిచి జనంలోకి రావాలి

ముఖ్యమంత్రి జగన్‌కు విజ్ఞప్తి ప్యాలస్ విడిచి జనంలోకి రావాలి అంటూ ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు వ్యాఖ్యలు చేశారు.

APPCC Chief: బీజేపీ ప్రభుత్వ కుట్రలు చిత్తయ్యాయి

APPCC Chief: బీజేపీ ప్రభుత్వ కుట్రలు చిత్తయ్యాయి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు వేసిన కేసులలో సుప్రీం కోర్ట్ స్టే ఇవ్వడం పట్ల ఏపీ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు హర్షం వ్యక్తం చేశారు.

AP Congress : ఏపీ కాంగ్రెస్‌లోకి షర్మిల రాకపై AP PCC Chief ఆసక్తికర వ్యాఖ్యలు

AP Congress : ఏపీ కాంగ్రెస్‌లోకి షర్మిల రాకపై AP PCC Chief ఆసక్తికర వ్యాఖ్యలు

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (CM Jagan) ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు (Gidugu-RudraRaju) విమర్శలు గుప్పించారు.

Congress: బీజేపీకి సరికొత్త నామకరణం చేసిన ఏపీ పీసీసీ చీఫ్

Congress: బీజేపీకి సరికొత్త నామకరణం చేసిన ఏపీ పీసీసీ చీఫ్

బీజేపీ పార్టీకి ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు సరికొత్త నామకరణం చేశారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని ‘‘బాబు, జగన్, పవన్’’ పార్టీ అంటూ యెద్దేవా చేశారు. రాష్ట్ర విభజన ముగిసిన అధ్యాయమన్నారు. 2014 నుంచి 2024 మధ్యలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలు ఆలోచించాలన్నారు. వైసీపీ, టీడీపీ ప్రాంతీయ పార్టీలు స్వార్థ ప్రయోజనాలతో వ్యవహరిస్తున్నాయన్నారు.

Gidugu Rudraraju: తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మరింత పుంజుకోవడం ఖాయం..

Gidugu Rudraraju: తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మరింత పుంజుకోవడం ఖాయం..

విజయవాడ: కర్నాటక (Karnataka)లో కాంగ్రెస్ (Congress) విజయంతో ఏపీలోని ఏఐసీసీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

APCC Chief: ‘త్వరలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సభ.. రాహుల్ హాజరు’

APCC Chief: ‘త్వరలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సభ.. రాహుల్ హాజరు’

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ‌కు వ్యతిరేకంగా కర్ణాటక ఎన్నికల తర్వాత సభ ఏర్పాటు చేస్తామని.. సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నట్లు ...

Gidugu Rudraraju: 24న విజయవాడలో జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ...

Gidugu Rudraraju: 24న విజయవాడలో జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ...

విజయవాడ: ఈ నెల 24న విజయవాడలో జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ (Jai Bharat Satyagraha Public Meeting) జరుగుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju) చెప్పారు.

Gidugu Rudraraju: రాజకీయంగా గాంధీ-నెహ్రూ కుటుంబం ఉనికి లేకుండా చేసే కుట్ర

Gidugu Rudraraju: రాజకీయంగా గాంధీ-నెహ్రూ కుటుంబం ఉనికి లేకుండా చేసే కుట్ర

ఏపీసీసీ (APCC) అత్యవసర సమావేశం జరిగింది. రాజ్యాంగ వ్యవస్థలు, కోర్టులు వ్యవహరిస్తున్న తీరుపై చర్చించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.

Congress: ఛలో రాజ్‌భవన్‌కు ఏపీసీసీ చీఫ్ పిలుపు.. కాంగ్రెస్ నేతల అరెస్ట్

Congress: ఛలో రాజ్‌భవన్‌కు ఏపీసీసీ చీఫ్ పిలుపు.. కాంగ్రెస్ నేతల అరెస్ట్

అదానీ ఆర్ధిక నేరాలపై కమిటీ వేయాలంటూ ఛలో రాజభవన్‌కు‌ ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు.

APPCC Chief: జోడో యాత్రకు మంచి స్పందన వస్తోంది

APPCC Chief: జోడో యాత్రకు మంచి స్పందన వస్తోంది

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వస్తోందని ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి