Home » Gautam Gambhir
టీమిండియా కొత్త బౌలింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్ను బీసీసీఐ ప్రకటించింది. చెన్నై టెస్ట్కు ముందు నిర్వహించిన శిక్షణా శిబిరానికి ఒక రోజు ముందు ఆయన పిక్స్ వెలుగులోకి వచ్చాయి. ఆయనకు సంబంధించిన మరిన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
సీనియర్ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కోసం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓ పెద్ద అవకాశాన్ని జార విడిచాడని, ఇది సరైన విధానం కాదని టీమిండియా మాజీ ఆటగాడు ఆశీష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ కోసం రోహిత్, కోహ్లీలను జట్టులోకి తీసుకోవడం పెద్ద తప్పిదమని నెహ్రా పేర్కొన్నాడు.
రెండోసారి టీమిండియా టీ20 ప్రపంచకప్ సాధించిన తర్వాత హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ వైదొలిగాడు. అతడి స్థానంలో గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా నియమితుడయ్యాడు. 2027 చివరి వరకు టీమిండియా హెడ్కోచ్గా గంభీర్ తన సేవలు అందించాల్సి ఉంటుంది.
టీ 20ల్లో శ్రీలంక జట్టును టీమిండియా వైట్ వాష్ చేసింది. సిరీస్ క్లీన్ స్విప్ చేసింది. నిన్న జరిగిన తొలి వన్డేలో లంక జట్టు షాక్ ఇచ్చినంత పనిచేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 230 పరుగులు చేసింది. 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన.. 230 పరుగుల వద్ద ఆగింది.
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా.. శనివారం (జులై 27) భారత్, శ్రీలంక జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. పల్లకెల్లే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో..
టీ20 ప్రపంచకప్తో టీమిండియా హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసింది. చిరస్మరణీయ విజయంతో ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలోకి గౌతమ్ గంభీర్ ప్రవేశించాడు. గంభీర్ మార్గదర్శకత్వంలో టీమిండియా తొలి సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది.
భారత క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఎన్నో విజయాలు అందించిన గౌతమ్ గంభీర్ కోచ్గా తన కొత్త బాధ్యతలను నిర్వహించడానికి సిద్ధమయ్యాడు. శ్రీలంకతో భారత్ మూడు మ్యాచ్ల టీ20 సీరిస్ ఆడనుంది. శనివారం మొదటి మ్యాచ్ జరగనుంది.
ప్రస్తుతం టీమిండియా శ్రీలంక పర్యటనలో ఉంది. శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడబోతోంది. ఈ సిరీస్తోనే గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. ఇక, సూర్యకుమార్ యాదవ్ టీ20 జట్టును నడిపించబోతున్నాడు. వీరిద్దరికీ ఎప్పట్నుంచో సాన్నిహిత్యం ఉంది.
ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టకముందు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల విషయంలో అతనెలా వ్యవహరిస్తాడోనని అందరికీ అనుమానాలు ఉండేవి. ఇద్దరు చాలా సీనియర్లు..
టీ20 వరల్డ్కప్లో టైటిల్ సాధించిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి అభిమానుల్లో..