• Home » Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao: దేశంలోనే రుషికొండ బీచ్‌ను నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతాం

Ganta Srinivasa Rao: దేశంలోనే రుషికొండ బీచ్‌ను నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతాం

దేశంలోనేరిషికొండ బీచ్‌ను నెంబ్ వన్‌గా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. రిషికొండకు, బీచ్‌కు పునర్వవైభవం తీసుకువస్తామని తెలిపారు.

Ganta Angry on Jagan: జగన్‌పై గంటా శ్రీనివాస్ హాట్ కామెంట్స్

Ganta Angry on Jagan: జగన్‌పై గంటా శ్రీనివాస్ హాట్ కామెంట్స్

Ganta Srinivas: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షహోదాకు జగన్ పట్టుబట్టడంపై మండిపడ్డారు మాజీ మంత్రి. 11 సీట్లు ఉన్న జగన్‌కు ప్రతిపక్ష హోదా అడిగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.

Ganta Srinivas: వైసీపీలో చివరకు మిగిలేది ఆయన ఒక్కరే..

Ganta Srinivas: వైసీపీలో చివరకు మిగిలేది ఆయన ఒక్కరే..

Ganta Srinivas: రాష్ట్రంలో జగన్ అక్రమాలు చేస్తే, విశాఖలో అంతకుమించి అరాచకాలు చేశారని విజయసాయిపై గంటా వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్వీట్ చూస్తుంటే జాలి, నవ్వు, ఆశ్చర్యం వస్తుందన్నారు. ఆయన ద్వారా నష్టపోయిన వారికి ఎవరు న్యాయం చేస్తారని ప్రశ్నించారు. సాయి రెడ్డి విశాఖలో చేసిన పనులను ప్రజలు మర్చిపోరని అన్నారు. చేసిన తప్పులన్నింటికీ చట్టాపరంగా చర్యలు ఉంటాయని.. తప్పించుకోలేరని.. బాధ్యులవుతారు అనుభవించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

Ganta Srinivasa Rao: ‘తెలుగు’ రాజకీయాలను శాసించేది కాపులే!

Ganta Srinivasa Rao: ‘తెలుగు’ రాజకీయాలను శాసించేది కాపులే!

తెలుగు రాష్ట్రాల రాజకీయాలను శాసించే శక్తి ఒక్క మున్నూరు కాపులకే ఉందని ఆంధ్రప్రదేశ్‌ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.

Ganta Srinivasa Rao : ‘తెలుగు’ రాజకీయాలను శాసించేది కాపులే!

Ganta Srinivasa Rao : ‘తెలుగు’ రాజకీయాలను శాసించేది కాపులే!

తెలుగు రాష్ట్రాల రాజకీయాలను శాసించే శక్తి ఒక్క మున్నూరు కాపులకే ఉందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.

Ganta: చంబల్ దేవీ తర్వాత అత్యధిక కేసులు జగన్‌పైనే

Ganta: చంబల్ దేవీ తర్వాత అత్యధిక కేసులు జగన్‌పైనే

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన కామెంట్స్ చేశారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి .. ఓ రాజకీయ పార్టీకి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఒకప్పుడు పార్టీ కోసం పని చేసిన వారంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారన్నారు. రేపు ఎల్లుండి మరి కొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.

Ganta: అప్పన్న ఆలయంలో సంప్రోక్షణ.. పాల్గొన్న  గంటా

Ganta: అప్పన్న ఆలయంలో సంప్రోక్షణ.. పాల్గొన్న గంటా

Andhrapradesh: సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వారి సన్నిధిలో చేపట్టిన సంప్రోక్షణ శాంతి హోమం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు, గణబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ..ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు దిగ్విజయంగా పూర్తి చేశారన్నారు.

Ganta: ఐదేళ్లు స్టీల్‌ప్లాంట్ కోసం ఏం చేశారు.. వైసీపీకి సూటి ప్రశ్న

Ganta: ఐదేళ్లు స్టీల్‌ప్లాంట్ కోసం ఏం చేశారు.. వైసీపీకి సూటి ప్రశ్న

Andhrapradesh: వైసీపీ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఈ ఐదు సంవత్సరాలు గాడిదలు కాసారా అంటూ విరుచుకుపడ్డారు. తాము వచ్చిన మూడు నెలలోనే మాంగనీస్ గనులు కేటాయించామని తెలిపారు.

Ganta Srinivas: దురుదృష్టకరంగా విజయసాయిరెడ్డి పరిస్థితి...

Ganta Srinivas: దురుదృష్టకరంగా విజయసాయిరెడ్డి పరిస్థితి...

Andhrapradesh: సింహాచలం వరాహ నరసింహస్వామిని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాజ్యసభ సభ్యులు విజయసారెడ్డి చేసిన ట్విట్‌పై ఎమ్మెల్యే స్పందించారు.

AP News: వైసీపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు.. టీడీపీ సీనియర్ సంచలన వ్యాఖ్యలు

AP News: వైసీపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు.. టీడీపీ సీనియర్ సంచలన వ్యాఖ్యలు

వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని, కూటమి గేట్లు ఎత్తేస్తే వైసీపీలో జగన్ ఒక్కరే మిగులుతారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి