Home » Ganta Srinivasa Rao
స్కిల్ డెవలప్మెంట్ స్కాం(Skill Development Scheme) లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandrababu)ను ఈరోజు తెల్లవారుజాము 5 గంటలకు అక్రమంగా అరెస్ట్ చేశారు. అదే సమయంలో టీడీపీకి సంబంధించిన కీలక నేత మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao)ని కూడా ఈరోజు ఉదయం 5 గంటలకు అరెస్ట్ చేసి.. రాత్రి 9 గంటల సమయానికి పీఎం పాలెం పోలీసు స్టేషన్ నుంచి బెయిల్పై విడుదల చేశారు.
మాజీ మంత్రి, త్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడు రవితేజని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎండాడ వద్ద ఉన్న దిశా పోలీస్ స్టేషన్ లో గంటాను దిశా ఏసీపీ వివేకానంద అదుపులోకి తీసుకున్నారు.
విశాఖ: ఉత్తర నియోజక వర్గంలో దొంగ ఓట్లు నమోదుపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ బోగస్ ఓట్ల చేర్పులు ఒక్క ఉత్తర నియోజకవర్గంలోనే కాదని.. 175 అసెంబ్లీ స్ధానాల్లో ఉన్నాయన్నారు.
గురువుల కన్నా గూగుల్ మిన్న అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో విద్యుత్ కోతలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జగనన్న విద్యుత్ కోతల పథకం అమలువుతోందని, ఇక పరిశ్రమలకు కూడా కష్టకాలం వచ్చేసిందంటూ వ్యాఖ్యలు చేశారు.
రాజమండ్రి మహానాడులో సూపర్ సిక్స్ విడుదల చేశాం. చంద్రబాబుకి పులివెందులలో అనూహ్య స్పందన వచ్చింది.. వై నాట్ పులివెందుల అంటున్నాం. పులివెందుల ప్రజలు కూడా స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో వంద శాతం అధికారంలోకి వచ్చేది టీడీపీనే..రాజమండ్రి మహానాడులో సూపర్ సిక్స్ విడుదల చేశాం. చంద్రబాబుకి పులివెందులలో అనూహ్య స్పందన వచ్చింది.. వై నాట్ పులివెందుల అంటున్నాం. పులివెందుల ప్రజలు కూడా స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో వంద శాతం అధికారంలోకి వచ్చేది టీడీపీనే..
విశాఖ: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మొదటి నుంచి తాము చెబుతున్నా సీఎం జగన్ మూర్కత్వంగా ముందుకేళితే ఇలాంటి ఎదురు దెబ్బలే తగులుతాయన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత గంటా శ్రీనివాస్ రావు ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఈతరానికి అతిపెద్ద పొలిటికల్ జోక్ జగన్ అంటూ సెటైర్ విసిరారు. రైతుల ప్రాథమిక హక్కులను కాలరాశారని, రాజధాని నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ప్రతీ సమావేశంలో తాను అమాయకుడినంటూ పేదరికపు హాస్యాన్ని బాగా రక్తికట్టిస్తున్నారు అంటూ గంటా వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ప్రభుత్వం పరువు నష్టం కేసు వేడయంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్రావు ట్వీట్టర్ వేదికగా స్పందించారు.