• Home » Gannavaram

Gannavaram

AP Elections: ‘ఓట్ ఫర్ చేంజ్’ అంటున్న ఆంధ్రావాసులు.. టోల్‌ప్లాజాల వద్ద వాహనాల వరద

AP Elections: ‘ఓట్ ఫర్ చేంజ్’ అంటున్న ఆంధ్రావాసులు.. టోల్‌ప్లాజాల వద్ద వాహనాల వరద

Andhrapradesh: ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికుల వాహనాలతో జాతీయ రహదారి కిక్కిరిసి పోయింది. మే 13న పోలింగ్ నేపథ్యంలో హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రాకు ప్రయాణికులు తరలివెళ్తున్నారు. దీంతో సంక్రాంతిని మరిపించే విధంగా వాహనాల రద్దీ కొనసాగుతోంది.

AP Elections: ఓటు వేసేందుకు షార్జా నుంచి ప్రవాసాంధ్రుల రాక...

AP Elections: ఓటు వేసేందుకు షార్జా నుంచి ప్రవాసాంధ్రుల రాక...

Andhrapradesh: ఏపీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు విదేశాల నుంచి తెలుగు వారు తరలివస్తున్నారు. మేము సైతం అంటూ వివిధ దేశాల్లో స్థిరపడ్డ ఎన్‌ఆర్‌ఐలు ఏపీకి చేరుకుంటున్నారు. షార్జా నుంచి 100 మంది ప్రవాసాంధ్రులు ఓటు వేసేందుకు ఆంధ్రాకు వచ్చారు. షార్జా, దుబాయ్ పలు ప్రదేశాల నుంచి ఓటు వేసేందుకు గన్నవరం ఎయిర్ట్‌కు ప్రవాసాంధ్రులు చేరుకున్నారు.

AP NEWS: గన్నవరంలో భారీ వర్షం..  తడుస్తూనే ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగం..

AP NEWS: గన్నవరంలో భారీ వర్షం.. తడుస్తూనే ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగం..

ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అయితే గన్నవరంలో కూడా భారీ వర్షం పడుతుండటం.. ఓ పక్కన తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రజాగళం సభ కూడా జరుగుతోంది.

AP Elections: జేసీబీలతో యార్లగడ్డకు స్వాగతం

AP Elections: జేసీబీలతో యార్లగడ్డకు స్వాగతం

గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు బాపులపాడు మండలం తేంపల్లి, కొయ్యూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెంపల్లి గ్రామస్తులు యార్లగడ్డ వెంకట్రావుకు జేసీబీలతో స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లలో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

AP Elections 2024: ఓటమి భయమా..? నాని, వంశీ కొత్త ట్రిక్స్..!

AP Elections 2024: ఓటమి భయమా..? నాని, వంశీ కొత్త ట్రిక్స్..!

‘వచ్చే ఎన్నికల్లో దుట్టా రామచంద్రరావు కూతురు సీతామహాలక్ష్మి వైసీపీ తరఫున పోటీలో ఉంటారు. ఆమెకు మేము సపోర్టు చేస్తాం. రాజకీయాల్లో ఉన్నా లేకున్నా, గతంలో ఏ రకంగా అయితే విజయవాడ పార్లమెంటుకు పోటీచేసి ఓడిపోయినా మా అమ్మ పేరుతో చారిటబుల్‌ ట్రస్టు పెట్టి గన్నవరంలో ఏ విధంగానైతే సేవలు చేశామో అవన్నీ కొనసాగుతాయి.’

AP Elections 2024:  ఎన్నికల ముందే నీరుకారిపోయిన వంశీ

AP Elections 2024: ఎన్నికల ముందే నీరుకారిపోయిన వంశీ

ఇది వరకు ఎవరిని ఏదైనా మాట అంటే.. కొండను తిరిగి వచ్చి అన్నవారికి తగిలేవి. కానీ ప్రస్తుతం అలా లేదు. నేడు ఎవరిని ఏదైనా అంటే.. నీళ్ల కుండను తిరిగి వచ్చినంత ఈజీగా అన్నవారికి వచ్చి తగులుతుంది. అందుకు అత్యుత్తమ ఉదాహరణ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఏప్రిల్ 25వ తేదీ నామినేషన్ ప్రక్రియకు తుది రోజు. ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ వేసేందుకు గన్నవరంలో ర్యాలీ నిర్వహించారు.

Yarlagadda Venkatarao: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తధ్యం..

Yarlagadda Venkatarao: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తధ్యం..

Andhrapradesh: గన్నవరం కూటమి అభ్యర్థిగా యార్లగడ్డ వెంకటరావు నామినేషన్ దాఖలు చేశారు. భారీ జనసందోహంతో ర్యాలీగా వెళ్లి యార్లగడ్డ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. కూటమి నేతలు, కార్యకర్తలతో గన్నవరం దద్దరిల్లింది. నామినేషన్ అనంతరం యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. నామినేషన్ ర్యాలీతో అధికార పార్టీ వెన్నులో వణుకు మొదలయ్యిందన్నారు.

AP Elections: ఆ నేతల్లో ఓటమి భయం.. వైసీపీలో ఆందోళన..

AP Elections: ఆ నేతల్లో ఓటమి భయం.. వైసీపీలో ఆందోళన..

ఏపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. రాజకీయ వ్యూహాలతో పాటు.. అనేక కుట్రలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎలాగైనా మెజార్టీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఎంత ప్రయత్నిస్తున్నా.. ఎన్ని వ్యూహాలు రచిస్తున్నా.. కూటమి బలం రోజురోజుకు పెరుగుతుండటంతో వైసీపీ నేతల్లో ఓటమి భయం పట్టుకుందనే చర్చ జరుగుతోంది.

AP Election 2024: గన్నవరంలో  హీటెక్కిన రాజకీయం.. చర్చకు దారి తీసిన నామినేషన్‌

AP Election 2024: గన్నవరంలో హీటెక్కిన రాజకీయం.. చర్చకు దారి తీసిన నామినేషన్‌

ఏపీ సార్వత్రిక ఎన్నిక (AP Election 2024)ల్లో భాగంగా ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల నుంచి నామినేషన్లు స్వీకరిస్తుంది. ఈ నామినేషన్ వేసేందుకు తెలుగుదేశం (Telugu Desam Party), వైఎస్సార్సీపీ (YSRCP) అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గన్నవరం నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు, వైఎస్సార్సీపీ నుంచి వల్లభనేని వంశీ పోటీచేస్తున్నారు.

Vasantha..Yarlagadda:విజయవాడకు అటు ఇటు.. ఇద్దరిది ఒకటే దారి

Vasantha..Yarlagadda:విజయవాడకు అటు ఇటు.. ఇద్దరిది ఒకటే దారి

నిన్ను రైటు అనుకుంది నేడు రాంగ్ అవుతుంది... నేడు రాంగ్ అనుకున్నది రేపు రైట్ అవుతుంది. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం, గన్నవరం నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థుల విషయం ఇదే జరుగుతుందని ఓ చర్చ అయితే వాడి వేడిగా సాగుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి