Home » Gannavaram
గన్నవరం టీడీపీ (TDP) కార్యాలయంపై వైసీపీ గుండాలు చేసిన దాడిపై, పోలీసులు వ్యవహరించిన తీరుపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విధుల్లో ఉన్న ఇన్స్పెక్టర్ను హత్య చేయడానికి టీడీపీ నేతలు పట్టాభిరాం (Pattabhi Ram), దొంతు చిన్నా, జాస్తి వెంకటేశ్వరరావు యత్నించారు.
అనేక పరిణామాల మధ్య టీడీపీ నేత పట్టాభిరామ్ (Pattabhi Ram)ను గన్నవరం అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపర్చారు. తనపై గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్లో..
టీడీపీ జాతీయ కార్యదర్శి కొమ్మారెడ్డి పట్టాభిరాం (Pattabhi Ram)ను గన్నవరం కోర్టులో పోలీసులు హాజరపర్చారు. సోమవారం నుంచి పట్టాభి ఆచూకి తెలియకపోవడంతో...
గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తల దాడులపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా స్పందించారు.
పులివెందుల అరాచకాన్ని, సంస్కృతిని, దౌర్జన్యాలను కృష్ణా జిల్లాకు జగన్మోహన్ రెడ్డి చూపించారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.
టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి కనబడటం లేదంటూ భార్య చందన ఆందోళన వ్యక్తం చేశారు.
అమరావతి: గన్నవరం టీడీపీ కార్యాలయం (TDP Offrice)పై దాడికి నిరసనగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఛలో గన్నవరం (Chalo Gannavaram) కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాల దాడిని,.. వాహనాలను తగులబెట్టిన ఘటనపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ఖండించారు.
గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు విధ్వంసకాండ సృష్టించాయి. టీడీపీ కార్యాలయంపై వైసీపీకి చెందిన కొందరు కార్యకర్తలు, నేతలు దాడిచేసి కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వసం చేశారు. అంతటితో ఆగని వైసీపీ కార్యకర్తలు గూండాల్లా మారి అక్కడున్న టీడీపీ నేతల వాహనాలపై పెట్రోలు పోసి నిప్పంటించారు. కత్తులతో వీరంగం సృష్టించి ఆఫీసు ముందున్న ఫ్లెక్సీలు, బ్యానర్లను చింపేశారు...