Home » Ganesh Chaturthi
బాలాపూర్ గణేశ్(Balapur Ganesh) మండపాన్ని నిర్వాహకులు ఈ సారి అయోధ్య రామాలయ నమూనాలో తీర్చిదిద్దుతున్నారు. వారం రోజుల ముందునుంచే భక్తులు బాలాపూర్కు వచ్చి నిర్మాణంలో ఉన్న మండపాన్ని వీక్షించి, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.
మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షి ద్దాం అంటూ స్ధానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషషర్ జబ్బర్ మీయా ఆధ్వర్యంలో పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. రానున్న వినా యక చవతి పండుగ సందర్భంగా ప్రజలు, రసాయనాలతో చేసిన వినాయక ప్రతిమలు కాకుండా మట్టి వినాయకులను మాత్రమే పూజించాలని ఆయన కోరారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి పండుగ కానుంది. హిందూ మతంలో ప్రతి కుటుంబం తమ తాహతు మేరకు వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేసి పూజలు చేయడం ఆనవాయితీ. అయితే..
శ్రీగణనాథుడి పూజలో ప్రకృతి సిద్ధమైన పత్రాలకే ప్రాధాన్యం. భక్తిగా, శ్రద్ధగా కాస్తంత గరికతో పూజించినా సంతుష్టుడై... కొండంత వరాలిచ్చే స్వామి విఘ్నేశ్వరుడు.
పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరిసంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోను, తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు.
ఏ పని మొదలుపెట్టిన విఘ్నాలు కలగకుండా ఆశీర్వదించేవాడు విఘ్నేశ్వరుడు. అందుకే వినాయకుడికి(Ganesh Chaturthi) పూజ చేసేటప్పుడు అనేక నియమాలు, నిబంధనలు పాటిస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా జరగబోతున్న వినాయక చతుర్థి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. వినాయచవితి సందర్భంగా ఏర్పాటు చేసుకునే గణేష్ మండపాల నిర్వాహకులకు..
గణేష్ మండపాల నిర్వాహకులు ముందస్తుగా అనుమతి తీసుకుంటే ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
ఖైరతాబాద్(Khairatabad) గణపతి అంటే ఆ క్రేజే వేరు. నగర దారులన్నీ అటు వైపే అన్నట్లు 11 రోజులపాటు అక్కడి పరిసరాలు జనసంద్రంగా మారుతుంటాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ, విదేశాల నుంచి అనేకమంది లంబోధరుడి దర్శనం కోసం తరలివస్తుంటారు.
Telangana: కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. విగ్రహాల ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు ఎక్కడా ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి పొన్నం ఆదేశాలు జారీ చేశారు.