Home » Ganesh Chaturthi
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాల శోభాయాత్రలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక భాగ్యనగరం హైదరాబాద్ మరింత జోరుగా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. గంటకు సరాసరి మూడు నుంచి ఐదు వేల మంది దర్శనం చేసుకుంటున్నారు. ప్రధానంగా వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత..
ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ట్యాంక్ బండ్పై హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలకు అనుమతి ఇవ్వకపోవడంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రభుత్వం...
వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్(Hyderabad)లో గణపతి నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) తెలిపారు.
గణేశ్ శోభాయాత్ర(Ganesh Shobhayatra)ను నగరవాసులు, భక్తులు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్(Hyderabad City Police Commissioner) సిబ్బందిని ఆదేశించారు.
నిమజ్జనానికి రోజులు దగ్గరపడుతున్న కొద్దీ ఖైరతాబాద్(Khairatabad) గణపతి వద్ద భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని తలపిస్తోంది. ఉత్సవాల 7వ రోజైన శుక్రవారం ఒక్కరోజే దాదాపు 3 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వినాయక నిమజ్జనం సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 9 రోజులు పూజలందుకున్న గణపయ్య..
గణేశ్ చతుర్థి వేడుకల్లో కచ్చితంగా వినిపించే నినాదం. గణపతి బప్పా మోరియా. మరి మోరియా అంటే ఏమిటో? ఈ పదం ఎలా ఉనికిలోకి వచ్చిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆర్యవైశ్య సంఘం ఖైరతాబాద్(Khairatabad) ఆధ్వర్యంలో ఖైరతాబాద్ శ్రీసప్తముఖ మహాశక్తి గణపతికి లక్ష రుద్రాక్షలతో కూడిన మాలను సమర్పించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీ నుంచి తెప్పించిన రుద్రాక్షమాలను సంఘం ఆధ్వర్యంలో వాసవీ కేంద్రం నుంచి భారీ ఊరేగింపుతో తీసుకువచ్చి గణపతికి సోమవారం సమర్పించారు.
సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో వేంపల్లె గ్రామానికి చెందిన వారు మొగమోరువంక వద్దకు గణేశ విగ్రహాన్ని తెచ్చారు. దీనిని నిమజ్జనం చేస్తుండగా వేంపల్లెకు చెందిన బేల్దారి జారిపాటి రాజా (36), క్రిస్టియన కాలనీకి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ వంశీ (25) ప్రమాదవశాత్తు వంకలో పడిపోయారు.