• Home » Gandhi Bhavan

Gandhi Bhavan

టీపీసీసీ అధ్యక్షుడిగా నేడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ బాధ్యతల స్వీకరణ

టీపీసీసీ అధ్యక్షుడిగా నేడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ బాధ్యతల స్వీకరణ

టీపీసీసీ నూతన చీఫ్‌గా బొమ్మ మహేష్‌ కుమార్‌గౌడ్‌ ఆదివారం గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు.

Gandhi Bhavan: వైఎస్సార్‌కు సీఎం రేవంత్‌ నివాళి

Gandhi Bhavan: వైఎస్సార్‌కు సీఎం రేవంత్‌ నివాళి

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళి అర్పించారు.

Local Elections: కులగణన తర్వాతే ‘స్థానిక’ ఎన్నికలు

Local Elections: కులగణన తర్వాతే ‘స్థానిక’ ఎన్నికలు

కులగణన తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్‌ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు.

Independence Day: గాంధీభవన్‌లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

Independence Day: గాంధీభవన్‌లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

గాంధీభవన్‌లో 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహే్‌షకుమార్‌ గౌడ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Jagga Reddy: ఆనాడు బ్రిటిషోళ్ల వలే  నేడు బీజేపీ పాలన

Jagga Reddy: ఆనాడు బ్రిటిషోళ్ల వలే నేడు బీజేపీ పాలన

క్విటిండియా ఉద్యమ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌లో శుక్రవారం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

SC categorization: తెలంగాణలోనే మొదట ఎస్సీ వర్గీకరణ: సంపత్‌ కుమార్‌

SC categorization: తెలంగాణలోనే మొదట ఎస్సీ వర్గీకరణ: సంపత్‌ కుమార్‌

దేశంలో మొదట తెలంగాణలోనే ఎస్సీ వర్గీకరణ అమలు కాబోతుందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వర్గీకరణ చేస్తామని అసెంబ్లీలోనే ప్రకటించారని గుర్తు చేశారు.

 CM Revanth Reddy: ఆరు గ్యారంటీలకు వైఎస్ స్ఫూర్తి: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: ఆరు గ్యారంటీలకు వైఎస్ స్ఫూర్తి: సీఎం రేవంత్ రెడ్డి

దేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తన లక్ష్యమని మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేవారని, కాలం కాటువేసిందో, దురదృష్టం వెంటాడిందో గానీ రాహుల్ ప్రధాని కాకముందే వైఎస్ చనిపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

Congress: ఫిరాయింపులపై బీఆర్ఎస్ మాట్లాడుతుంటే నవ్వు వస్తోంది:  షబ్బీర్ అలీ

Congress: ఫిరాయింపులపై బీఆర్ఎస్ మాట్లాడుతుంటే నవ్వు వస్తోంది: షబ్బీర్ అలీ

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే నవ్వు వస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియతో మాట్లాడుతూ.. భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు.

Hyderabad: త్యాగం రాహుల్‌ వారసత్వం..

Hyderabad: త్యాగం రాహుల్‌ వారసత్వం..

‘‘అన్ని రకాల అసమానతలతో పోరాడటం ఆయన వ్యక్తిత్వం... వెనుకబడిన వారికి అండగా ఉండాలన్నది ఆయన దృక్పథం... త్యాగం ఆయన వారసత్వం... పోరాటం ఆయన తత్వం... రేపటి కోసం భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చే ఏకైక నాయకుడు.. రాహుల్‌గాంధీ’’ అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Hyderabad: ఇంట్లో పాము ఉన్నట్లే.. దేశంలో అమిత్ షా

Hyderabad: ఇంట్లో పాము ఉన్నట్లే.. దేశంలో అమిత్ షా

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. నిజమైన ప్రజా సేవకుడికి అహంకారం ఉండదంటూ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీని ఉద్దేశించి చేసినవేనని అంతా భావిస్తున్నారన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి