Home » Gali Janardhan Reddy
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. సాధారణంగా శత్రువులు పరిస్థితులకు అనుకూలంగా మిత్రులవుతారు. కానీ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆప్తుడని ముద్ర వేసుకున్న గాలి జనార్ధనరెడ్డిపైనే మాజీ మంత్రి శ్రీరాములు తీవ్రమైన ఆరోపణలు చేశారు.
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసుల విచారణ తీరుపై సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. కేసుల విచారణను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని సీబీఐకు మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
శీతాకాల సమావేశాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమని, సీఎం సిద్దరామయ్యకు ఉధ్వాసన తప్పదని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డి(Gangavathi MLA Gali Janardhan Reddy) అభిప్రాయపడ్డారు.
సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) అక్రమాల గుట్టు రట్టయ్యిందని, ఆయన జైలుకెళ్లడం ఖాయమని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప(Former Chief Minister Yeddyurappa) జోస్యం చెప్పారు. శుక్రవారం సండూరు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న
‘మాజీ మంత్రి శ్రీరాములు నాన్నకు మాట ఇచ్చాను... శ్రీరాములును ఎమ్మెల్యేగా చేస్తానని ఆరోజు ఇచ్చిన మాట నిలుపుకున్నాను అని మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డి(Former minister and Gangavati MLA Gali Janardhan Reddy) అన్నారు.
బీజేపీపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని హీరోయిజం చూపించవద్దని ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి(MLA Gali Janardhan Reddy) మాజీ మంత్రి నాగేంద్రకు సూచించారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మూడు రోజుల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) గంగావతి నుంచి బళ్ళారికి వచ్చే సమయంలో ఆయన కాన్వాయ్కు వ్యతిరేకదిశలో వాహనాన్ని నడిపినందుకు గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి(Gangavati MLA Gali Janardhan Reddy) కారును గంగావతి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ముఖ్యమంత్రి సిద్దరామయ్య గతంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, అయినా తాను ప్రస్తుతం శానసభలో ప్రజా ప్రతినిధిగా స్థానం దక్కించుకున్నాని, భూ కుంభకోణంలో చిక్కుకున్న సిద్దరామయ్య జైలుకు వెళ్లడం ఖాయమని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్(Gangavati MLA Gali Janardhan) రెడ్డి జోస్యం పలికారు.
ఏపీ సరిహద్దులో గాలి జనార్ధనరెడ్డి కంపెనీకి మైనింగ్ అనుమతి ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదంటూ జగన్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించాలనుకుంటున్నామని నేడు (మంగళవారం) సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
మాజీ మంత్రి, కల్యాణ రాజ్య ప్రగతి పక్ష అధ్యక్షుడు గాలి జనార్దన్రెడ్డి(Gali Janardhan Reddy) తిరిగి భారతీయ జనతాపార్టీలో చేరిపోవడంతో కమలనాథుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.