Home » Gali Janardhan Reddy
బీజేపీపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని హీరోయిజం చూపించవద్దని ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి(MLA Gali Janardhan Reddy) మాజీ మంత్రి నాగేంద్రకు సూచించారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మూడు రోజుల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) గంగావతి నుంచి బళ్ళారికి వచ్చే సమయంలో ఆయన కాన్వాయ్కు వ్యతిరేకదిశలో వాహనాన్ని నడిపినందుకు గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి(Gangavati MLA Gali Janardhan Reddy) కారును గంగావతి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ముఖ్యమంత్రి సిద్దరామయ్య గతంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, అయినా తాను ప్రస్తుతం శానసభలో ప్రజా ప్రతినిధిగా స్థానం దక్కించుకున్నాని, భూ కుంభకోణంలో చిక్కుకున్న సిద్దరామయ్య జైలుకు వెళ్లడం ఖాయమని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్(Gangavati MLA Gali Janardhan) రెడ్డి జోస్యం పలికారు.
ఏపీ సరిహద్దులో గాలి జనార్ధనరెడ్డి కంపెనీకి మైనింగ్ అనుమతి ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదంటూ జగన్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించాలనుకుంటున్నామని నేడు (మంగళవారం) సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
మాజీ మంత్రి, కల్యాణ రాజ్య ప్రగతి పక్ష అధ్యక్షుడు గాలి జనార్దన్రెడ్డి(Gali Janardhan Reddy) తిరిగి భారతీయ జనతాపార్టీలో చేరిపోవడంతో కమలనాథుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం అయ్యింది. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర సమక్షంలో తన పార్టీని విలీనం చేస్తున్నట్టు మైనింగ్ వ్యాపార దిగ్గజం గాలి జనార్దన్ రెడ్డి ప్రకటించారు.
కల్యాణ ప్రగతి పక్ష పార్టీ (కేఆర్పీపీ) అధ్యక్షుడు గాలి జనార్దన్ రెడ్డి(Gali Janardhan Reddy) గురువారం రాత్రి బీజేపీ నాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
రాజకీయాల్లో ఒంటరిగానే ఉంటానని, మళ్లీ బీజేపీలో చేరబోనని కర్ణాటక రాష్ట్రం కొప్పళ జిల్లా గంగావతి ఎమ్మెల్యే, మాజీమంత్రి గాలి జనార్దనరెడ్డి స్పష్టం చేశారు.
గంగావతి తాలూకా ఆనెగొంది సమీపంలో తుంగభద్ర నది పక్కన ఉండే పంపాసరోవరం సమీపంలో గాలి జనార్దన్రెడ్డి(Gali Janardhan Reddy) ఉండే కుటీరాన్ని దగ్ధం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని గురువారం బళ్లారిలో కేఆర్పీపీ పార్టీ నాయకులు ధర్నా చేశారు.
నగరంలోని గాలి జనార్దన్రెడ్డి(Gali Janardhan Reddy) ఇంటి వద్ద భద్రతా ప్రైవేటు సెక్యూరిటీ లైసెన్సు కలిగిన 6 ఎంఎం ఫిస్తోలు చోరీకి గురయినట్లు తెలిసింది.