Home » Gadwal
ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన కేసులో రిమాండ్లో ఉన్న పెద్ద ధన్వాడ రైతులను పోలీసులు బుధవారం బేడీలతో కోర్టుకు తీసుకువచ్చారు.
జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలు మండలం ధన్వాడ గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో కీలక పాత్ర పోషించారని పేర్కొంటూ నాగర్కర్నూల్ సబ్ జైలర్ నాగరాజుపై కేసు నమోదైంది.
ఇథనాల్ కర్మాగారాన్ని నిర్మించవద్దంటూ సమీప గ్రామాల ప్రజలు దీక్షకు దిగడంతో నాయకులు, అధికారులు దాన్ని రద్దు చేస్తామని చెప్పి వారితో దీక్ష విరమింపజేశారు.
అప్పు చేసి ఐపీఎల్ మ్యాచ్లలో బెట్టింగ్ పెట్టిన ఓ యువకుడు వాటిలో నష్టపోయి వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో శనివారం జరిగింది.
‘నేను బీఆర్ఎస్ టికెట్తో గెలిచిన ఎమ్మెల్యేను. ఆ పార్టీలోనే ఉన్నాను. నా ఫొటోను కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలలో వాడుకొని ప్రజలను గందరగోళపరుస్తున్నారు. నా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారు.
ఇంట్లో పనిచేసే బాలికపై దొంగతనం నెపం మోపి పోలీస్స్టేషన్కు పిలిపించడంతో ఆమె తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
కృష్ణా బేసిన్లో వరద తగ్గుముఖం పట్టడంతో.. ప్రాజెక్టుల గేట్లు బంద్ అయ్యాయి.
జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన ఇద్దరు దళిత బాలికలు లైంగిక దాడికి గురయ్యారు.
ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్తున్న ఆ గర్భిణికి ఆర్టీసీ బస్సే ఆస్పత్రి అయింది.. కండక్టర్ చొరవతో నర్సు డాక్టరయింది. వెరసి. పండంటి ఆడబిడ్డకు ఆమె జన్మనిచ్చింది.
: సాగునీటి విడుదల కార్యక్రమం రాజకీయ రంగును పులుముకున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ మధ్య ఆధిపత్యపోరు ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది.