• Home » Gaddam Prasad Kumar

Gaddam Prasad Kumar

Prasada Kumar: ‘నేవీ రేడార్‌’ కోసం కేటీఆర్‌ 130 కోట్లు తీసుకున్నడు

Prasada Kumar: ‘నేవీ రేడార్‌’ కోసం కేటీఆర్‌ 130 కోట్లు తీసుకున్నడు

‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే 2017లో నేవీ రేడార్‌ స్టేషన్‌ ఏర్పాటుకోసం 44 జీవో తెచ్చి కేటీఆర్‌ రూ.130 కోట్ల నుంచి రూ.135 కోట్లు తీసుకున్నడు. ఇప్పుడేమో రేడార్‌ స్టేషన్‌ ఏర్పాటుతో నష్టమని అంటున్నడు.

BRS VS Congress  వికారాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. మరోసారి  కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ

BRS VS Congress వికారాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ

వికారాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓ కేసుకు సంబంధించి బీఆర్ఎస్‌కు చెందిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనలో యువకులను పోలీసులు చితకొట్టారని గ్రామస్తులు ఆరోపించారు. సమాచారం తెలియడంతో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మెతుకు ఆనంద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.

Prasad Kumar: ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడండి

Prasad Kumar: ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడండి

ప్రభుత్వ నిధుల వ్యయంలో అవకతవకలు, లోపాలు ఎత్తి చూపుతూ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలంటూ అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) సభ్యులకు స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ సూచించారు.

Political Conflict: హైదరాబాద్‌కు  పెట్టుబడులు రాకుండా కుట్ర..

Political Conflict: హైదరాబాద్‌కు పెట్టుబడులు రాకుండా కుట్ర..

హైదరాబాద్‌కు పెట్టుబడులు రాకుండా భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.

TG Assembly: అసెంబ్లీ కమిటీలకు చైర్మన్లను నియామకం.. ఎవరెవరంటే

TG Assembly: అసెంబ్లీ కమిటీలకు చైర్మన్లను నియామకం.. ఎవరెవరంటే

శాసనసభకు సంబంధించి మూడు కమిటీలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) సోమవారం ప్రకటించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్ గా అరికెపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్‌గా(అంచనాల కమిటీ) పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా శంకరయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Speaker Prasad Kumar: స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఎక్స్ అకౌంట్ హ్యాక్..

Speaker Prasad Kumar: స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఎక్స్ అకౌంట్ హ్యాక్..

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌(Gaddam Prasad Kumar)కు భారీ షాక్ తగిలింది. ఇవాళ(సోమవారం) ఉదయం ఆయన ఎక్స్(X) ఖాతాను కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఆ సమయంలో కొన్ని అసభ్యకర వీడియోలను పోస్టు చేశారు.

Gaddam Prasad Kumar: రుణమాఫీ సొమ్ము వాపస్‌ చేసిన స్పీకర్‌

Gaddam Prasad Kumar: రుణమాఫీ సొమ్ము వాపస్‌ చేసిన స్పీకర్‌

సాంకేతిక కారణాలతో తన ఖాతాలో పొరపాటున జమ అయిన రైతు రుణమాఫీ నిధులను తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి జమ చేయడం జరిగిందని శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ బుధవారం రాత్రి తెలిపారు.

CM Chandrababu Naidu: తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను టీటీడీలో ఆమోదించండి

CM Chandrababu Naidu: తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను టీటీడీలో ఆమోదించండి

‘‘దైవ దర్శనం కోసం తిరుమల కొండపైకి వెళ్లే తెలంగాణ భక్తుల కోసం ప్రజాప్రతినిధులు అందించే విజ్ఞప్తి పత్రాలను టీటీడీ ఆమోదించాలి.

Seethakka: ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధే లక్ష్యం

Seethakka: ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధే లక్ష్యం

ఆదివాసీ, గిరిజన జాతులను అభివృద్ధి పథంలో నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

Video Morphing: వీడియోలు మార్ఫింగ్‌ చేసిన వారిపై కఠిన చర్యలు

Video Morphing: వీడియోలు మార్ఫింగ్‌ చేసిన వారిపై కఠిన చర్యలు

మంత్రి సీతక్కపై శాసనసభ ప్రాంగణం, హాలులో వీడియోలు తీసి, వాటిని మార్ఫింగ్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ తెలిపారు. వీడియోలు మార్ఫింగ్‌ చేయడం ఎంతో దుర్మార్గమైన, సిగ్గులేని చర్య అని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి