Home » Gaddam Prasad Kumar
భారతీయులను ఏకతాటిపై నిలుపుతున్నది రాజ్యాంగమేనని ఆర్థిక వేత్త డాక్టర్ నరేంద్ర జాదవ్ అన్నారు. 75 సంవత్సరాలుగా మన రాజ్యాంగం మరింత బలంగా మారిందని, అందరూ దానికి కట్టుబడి ఉంటున్నారని చెప్పారు.
ప్రపంచం పెట్టుబడి కేంద్రంగా హైదరాబాద్ను నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వృద్ధి చెందుతున్నదని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
‘‘శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారెంటీలతో పాటు అనేక హామీలు ఇచ్చాం. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్రెడ్డి కూడా అనేక హామీలు ఇచ్చారు.
శీతాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను సీఎం రేవంత్రెడ్డి ఆయన చాంబర్కు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.
శాసనసభ శీతాకాల సమావేశాలు గరంగరంగా జరుగుతున్నాయి. సోమవారం అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేసే ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకు ప్రభుత్వం కొంత ఆటవిడుపు కల్పించనుంది. వీరికి ఆటల పోటీలు నిర్వహించడంతో పాటు స్టడీ టూర్లకు తీసుకెళ్లనుంది.
ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు తరహాలో శాసనసభలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సభ్యునికి ‘ఉత్తమ లెజిస్లేచర్’ అవార్డును ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు.
మూసీ నది ప్రక్షాళన హైదరాబాద్ నుంచి కాకుండా ఆ నది జన్మించిన అనంతగిరి కొండల నుంచి ప్రారంభించాలని సీఎం రేవంత్రెడ్డిని కోరామని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు.
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం గజినీలా మారిందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విమర్శించారు.
బలగం సినిమా ఫేమ్ కొమురమ్మకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శనివారం రూ.లక్ష సాయం అందించారు.