• Home » Gachibowli

Gachibowli

KTR: జింక రక్తపు మరకలు రాహుల్‌ చేతికే అంటాయి

KTR: జింక రక్తపు మరకలు రాహుల్‌ చేతికే అంటాయి

ఆ జింక రక్తపు మరకలు రాహుల్‌ గాంధీ చేతికే అంటాయని ఎక్స్‌ వేదికగా ఆయన విమర్శించారు. కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంతాన్ని రేవంత్‌రెడ్డి బుద్ధిహీనంగా ధ్వంసం చేయడం వల్ల విలువైన వృక్ష, జంతుజాలానికి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

Bhatti Vikramarka: సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తాం

Bhatti Vikramarka: సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తాం

కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.

HCU: విద్యార్థులపై లాఠీచార్జ్‌ చేయలేదు

HCU: విద్యార్థులపై లాఠీచార్జ్‌ చేయలేదు

హెచ్‌సీయూ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్‌ చేయలేదని మాదాపూర్‌ డీసీపీ డాక్టర్‌ వినీత్‌ స్పష్టం చేశారు. పోలీసుల విధులను అడ్డుకున్న కొందరు విద్యార్థులను చెదరగొట్టామని వివరించారు.

Gachibowli: 2000 ఎకరాల్లో ప్రపంచస్థాయి ఎకో పార్క్‌!

Gachibowli: 2000 ఎకరాల్లో ప్రపంచస్థాయి ఎకో పార్క్‌!

వివాదాన్ని పరిష్కరించి, భూముల విషయంలో ముందుకు వెళ్లేందుకు భాగస్వాములందరితో చర్చించడమే ధ్యేయంగా ముగ్గురు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Supreme Court: మా ఆదేశాలు పాటించకపోతే.. సీఎస్‌ జైలుకే!

Supreme Court: మా ఆదేశాలు పాటించకపోతే.. సీఎస్‌ జైలుకే!

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో తమ ఆదేశాలు అమలు చేయకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యులవుతారని, జైలుకు వెళతారని సుప్రీం కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది.

KTR: అక్కడ అంగుళం కూడా కొనకండి

KTR: అక్కడ అంగుళం కూడా కొనకండి

కాంగ్రెస్‌ సర్కార్‌ చెప్పిందని ఎవరైనా కొంటే డబ్బులు నష్టపోతారన్నారు. బాధ్యత గల సీఎంనన్న విషయం మరచి రేవంత్‌ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

HCU Land Issue: గచ్చిబౌలి భూములపై హైకోర్టు కీలక ఉత్తర్వులు..

HCU Land Issue: గచ్చిబౌలి భూములపై హైకోర్టు కీలక ఉత్తర్వులు..

HCU Lands Case: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై గురువారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫు వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది..

Gachibowli: కంచ గచ్చిబౌలి విధ్వంసంతో జీవ వైవిధ్యానికి దెబ్బ

Gachibowli: కంచ గచ్చిబౌలి విధ్వంసంతో జీవ వైవిధ్యానికి దెబ్బ

కొన్నివేల వృక్షాలు, జంతువులు, పక్షులు, కీటకాలకు ఆవాసమైన కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని కట్టడాలుగా మారిస్తే, జీవ వైవిధ్యత దెబ్బతింటుందని పర్యావరణ శాస్త్రవేత్త అరుణ్‌ వాసిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

Gachibowli: నువ్వా నేనా సై..!

Gachibowli: నువ్వా నేనా సై..!

అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ సరదాగా కరాటే పోటీలో తలపడ్డారు. ఇరువురు కరాటే దుస్తులు ధరించి కాసేపు ప్రేక్షకులను అలరించారు.

Kanch Gachibowli Land: ఆ 400 ఎకరాలు ప్రభుత్వానివే

Kanch Gachibowli Land: ఆ 400 ఎకరాలు ప్రభుత్వానివే

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ భూమి ఐఎంజీ అకాడమీకి కేటాయించబడినప్పటికీ, అకాడమీ ప్రాజెక్టు ప్రారంభం కాకపోవడంతో, కాంగ్రెస్‌ ప్రభుత్వం 2006లో కేటాయింపులను రద్దు చేసింది

తాజా వార్తలు

మరిన్ని చదవండి