• Home » Gachibowli

Gachibowli

Gachibowli: 2000 ఎకరాల్లో ప్రపంచస్థాయి ఎకో పార్క్‌!

Gachibowli: 2000 ఎకరాల్లో ప్రపంచస్థాయి ఎకో పార్క్‌!

వివాదాన్ని పరిష్కరించి, భూముల విషయంలో ముందుకు వెళ్లేందుకు భాగస్వాములందరితో చర్చించడమే ధ్యేయంగా ముగ్గురు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Supreme Court: మా ఆదేశాలు పాటించకపోతే.. సీఎస్‌ జైలుకే!

Supreme Court: మా ఆదేశాలు పాటించకపోతే.. సీఎస్‌ జైలుకే!

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో తమ ఆదేశాలు అమలు చేయకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యులవుతారని, జైలుకు వెళతారని సుప్రీం కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది.

KTR: అక్కడ అంగుళం కూడా కొనకండి

KTR: అక్కడ అంగుళం కూడా కొనకండి

కాంగ్రెస్‌ సర్కార్‌ చెప్పిందని ఎవరైనా కొంటే డబ్బులు నష్టపోతారన్నారు. బాధ్యత గల సీఎంనన్న విషయం మరచి రేవంత్‌ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

HCU Land Issue: గచ్చిబౌలి భూములపై హైకోర్టు కీలక ఉత్తర్వులు..

HCU Land Issue: గచ్చిబౌలి భూములపై హైకోర్టు కీలక ఉత్తర్వులు..

HCU Lands Case: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై గురువారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫు వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది..

Gachibowli: కంచ గచ్చిబౌలి విధ్వంసంతో జీవ వైవిధ్యానికి దెబ్బ

Gachibowli: కంచ గచ్చిబౌలి విధ్వంసంతో జీవ వైవిధ్యానికి దెబ్బ

కొన్నివేల వృక్షాలు, జంతువులు, పక్షులు, కీటకాలకు ఆవాసమైన కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని కట్టడాలుగా మారిస్తే, జీవ వైవిధ్యత దెబ్బతింటుందని పర్యావరణ శాస్త్రవేత్త అరుణ్‌ వాసిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

Gachibowli: నువ్వా నేనా సై..!

Gachibowli: నువ్వా నేనా సై..!

అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ సరదాగా కరాటే పోటీలో తలపడ్డారు. ఇరువురు కరాటే దుస్తులు ధరించి కాసేపు ప్రేక్షకులను అలరించారు.

Kanch Gachibowli Land: ఆ 400 ఎకరాలు ప్రభుత్వానివే

Kanch Gachibowli Land: ఆ 400 ఎకరాలు ప్రభుత్వానివే

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ భూమి ఐఎంజీ అకాడమీకి కేటాయించబడినప్పటికీ, అకాడమీ ప్రాజెక్టు ప్రారంభం కాకపోవడంతో, కాంగ్రెస్‌ ప్రభుత్వం 2006లో కేటాయింపులను రద్దు చేసింది

Gachibowli: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను వేలం వేయొద్దు

Gachibowli: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను వేలం వేయొద్దు

కంచ గచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం వేలానికి పెట్టిన 400 ఎకరాలు అటవీ భూమి అని, దానిని విక్రయించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

Paper Leak: వాట్సాప్‌లో ప్రశ్నపత్రంపై విచారణ

Paper Leak: వాట్సాప్‌లో ప్రశ్నపత్రంపై విచారణ

వాట్సాప్‌ గ్రూపుల్లో పదో తరగతి ప్రశ్నపత్రం బయటకు వచ్చిన ఘటనపై నల్లగొండ జిల్లా అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఓ ఇన్విజిలేటర్‌ను సస్పెండ్‌ చేయగా, పరీక్షా కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌తోపాటు డిపార్ట్‌మెంటల్‌ అధికారి(డీవో)ని విధుల నుంచి తొలగించారు.

Gachibowli: కంచ గచ్చిబౌలి 400 ఎకరాలు ప్రభుత్వానివే

Gachibowli: కంచ గచ్చిబౌలి 400 ఎకరాలు ప్రభుత్వానివే

ఆర్థిక వనరుల సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్‌ చేసి, వేలం వేయాలని నిర్ణయించిన రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబరు 25 పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమితో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ)కు ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి